రైల్వే బుకింగ్ వెబ్సైట్ ‘ఐఆర్సీటీసీ’ సేవల్లో మరోమారు అంతరాయం ఏర్పడింది. శనివారం వెబ్సైట్ డౌన్ కావడంతో దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సహా పలు రకాల సేవలు నిలిచిపోయాయి.
ప్రముఖ రైల్వే టికెట్ల ప్లాట్ఫామ్ ఐఆర్సీటీసీ సేవల్లో తీవ్ర అంతరాయాలు ఎదురయ్యాయి. దీని వల్ల దీపావళి, ఛఠ్ పూజ ప్రయాణాల సీజన్ వేళ వేలాది యూజర్లు ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకోలేక తీవ్ర ఇబ్బందు�
IRCTC Website Down | ధంతేరస్, దీపావళి (Diwali ), ఛఠ్పూజ (Chhath Puja).. ఇలా వరుస పండుగలు రావడంతో పట్నం వాసులు పల్లెబాట పట్టారు. ఈ క్రమంలో రైలు టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. వారికి నిరాశే ఎదురైంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్,
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
Indian Railways | మన రైల్వే రిజర్వేషన్ ప్రయాణాలు హఠాత్తుగా రద్దు చేసుకొని మరో తేదీకి మార్చుకోవాల్సి వస్తే ఉసూరుమంటూ అప్పటికే బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి కొత్త టికెట్లను బుక్ చేస్తుంటాం.
రైల్వే బోర్డు వచ్చే నెల ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నది. ఏ రైలుకైనా బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత మొదటి 15 నిమిషాల్లో జనరల్ రిజర్వేషన్ టికెట్స్ను బుక్ చేయాలంటే ప్రయాణికులకు ఆధార్ వె�
IRCTC | రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. టికెట్ల కోసం ఇకపై రైల్వే స్టేషన్లలో క్యూలైన్లలో నిల్చోవాల్సిన అవసరం లేదు. బస్సులో మాదిరిగానే రైలులోనే ఇకపై టికెట్లను తీసుకోవచ్చు. టీటీఈలు, టికెట్ తనిఖీ బృందాలు ఈ ట�
Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ నేపథ్యంలో 170 ప్రత్యేక రైళ్లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు తిరుపతి-చర్లపల్లి (07481) మధ్య నాలుగు రైళ్లు, సెప్టెంబర్ 8వ తేదీ
Heavy Rains | ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. గుంటూరు జిల్లాలో వరద నీరు రైలు పట్టాలపైకి వస్తుండటంతో.. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం తగ్గించి నడపాలని ఆదేశించింది.
రైలు టికెట్లను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునేవారు ఇకపై కన్వీనియెన్స్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది. నాన్ ఏసీ టికెట్కు రూ.10 ప్లస్
IRCTC | భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడిపించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు సిటీల మధ్య 18 ప్రత్యేక రైళ్లను
IRCTC | రైళ్లలో (IRCTC) అందించే ఆహారం విషయంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుంటాయన్న విషయం (Complaints On Poor Food Quality) తెలిసిందే. ఇలాంటి ఫిర్యాదులపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) కీలక విషయాన్ని పం
ప్రయాణికుల సౌకర్యార్థం..8 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ జాబితాను విడుదల చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దశల వారీగా దీనిని దేశమంతటా అమలుజేయబోతున్నట్టు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. కాగా, జూలై 1 నుంచి ఐఆ�