Rajdhani Express | రాజధాని ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడికి అందించిన భోజనంలో ఈగ వచ్చిన ఘటనను ఐఆర్సీటీసీ సీరియస్గా తీసుకుంది. సదరు క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించింది. అలాగే లైసెన్స్ రద్దు చేస్తామని �
IRCTC Shravan Special Tour | శ్రావణ మాసంలో దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావిస్తున్న భక్తులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా శ్రావణ స్పెషల్ రామేశ్వరం-మదురై టూర్ ప్యాకే
IRCTC Divya Dakshin Yatra | రామేశ్వరం సహా దక్షిణ భారత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించాలని భావిస్తున్న వారికి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ప్రత్యేకంగ�
Vande Bharat : ఇటీవల ఒక ప్రయాణికుడికి వందేభారత్ రైలులో అందించిన ఆహారంలో ఏకంగా ఒక పురుగు కనబడింది. దీంతో షాక్కు గురైన ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
Vande Bharat | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైల్లో ఓ ప్రయాణికుడికి అందించిన అమూల్ కంపెనీ పెరుగులో బతికిన పురుగులు కనిపించాయి. ఆ విషయాన్ని సగం పెరుగు తిన్న తర్వాత గమనించిన ఆ ప్రయా�
Railways Fines IRCTC | వందే భారత్ రైలు ప్రయాణికుడి ఆహార ఫిర్యాదుపై రైల్వే స్పందించింది. సొంత సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. క్యాటరింగ్ వ్యవస�
దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతున్నది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది.
ఎల్పీజీ కొరత ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ప్రయాణికుల కోసం మైక్రోవేవ్, ఇండక్షన్ ప్లేట్లకు మారి రెడీ టు ఈట్ ఆహార పదార్థాల నిల్వలను సమృద్ధిగా ఉంచుకోవాలని రైల్వే స్టేషన్లలోని తన క్యాటరింగ్ య�
రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చిందని ఐఆర్ సీటీసీ అసిస్టెంట్ మేనేజర
E-Pantry | భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలుత వివేక్ �
Indian Railways | భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయల్దేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన చార్ట్ ప్రిపరేషన్ షెడ్యూల్ను రైల్వేబోర్డు అప్�
IRCTC Tour | ఈ ఏడాది క్రిస్మస్ కోసం విదేశాలకు ట్రిప్ ప్లాన్ చేస్తున్న పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది. నేపాల్లో సందర్శన కోసం అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ప్రపంచంలోని అత్యంత అం�
రైల్వే బుకింగ్ వెబ్సైట్ ‘ఐఆర్సీటీసీ’ సేవల్లో మరోమారు అంతరాయం ఏర్పడింది. శనివారం వెబ్సైట్ డౌన్ కావడంతో దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సహా పలు రకాల సేవలు నిలిచిపోయాయి.