IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వినియోగదారులు గత రెండు రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. పలువురు యూజర్లు టికెట్లను బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అకౌంట్ సస్పెండ్ అయి�
ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ ఉన్న వారు వేరే ఇంటి పేరు ఉన్న వారికి టికెట్లు బుక్ చేయడాన్ని నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
IRCTC | ఐఆర్సీటీసీ వ్యక్తిగత అకౌంట్ నుంచి బంధువులు, ఫ్రెండ్కి ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాల�
మీ స్నేహితులకో, తెలిసిన వారికో మీ వ్యక్తిగత ఐఆర్సీటీసీ ఐడీ మీద ఆన్లైన్లో రైల్వే టిక్కెట్లు బుక్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. అలా చేస్తే మీకు జైలు శిక్ష, భారీ జరిమానా ఖాయం.
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో దంపతులకు ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శనివారం 19వ భారత గౌరవ్ యాత్రను 75 సంవత్సరాల వయసున్న దినేష్ చుట్కే, 63 సంవత్సరాల వయసున్న సాధన చుట్కే ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జనరల్ క్లాస్ ప్రయాణికులకు ఆహారం అందించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఓ కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని కింద రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణించే ప్యాసెంజర్లు సరసమైన ధరల్లో పరిశుభ్రమైన భోజ�
IRCTC-Swiggy | సెలెక్టెడ్ రైల్వే స్టేషన్ల పరిధిలో రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేసేందుకు స్విగ్గీతో ఐఆర్సీటీసీ ఒప్పందం కుదుర్చుకున్నది.
IRCTC | ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) 1990 బ్యాచ్ అధికారి సంజయ్ కుమార్ జైన్ బాధ్యతలు స్వీకరించారు.
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
భారత్ గౌరవ్ రైళ్లలో నిరుడు 96 వేల మంది భక్తులు ప్రయాణం సాగించినట్టు బుధవారం రైల్వే అధికారులు వెళ్లడించారు. 172 పర్యాటక ట్రిప్పులతో వారంతా 24 రాష్ర్టాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలను సందర్శించారని పే�
వందే భారత్ రైల్లో సరఫరా చేసిన ఆహారం పాచిపోయిందని చెప్తూ ప్రయాణికులు తిరస్కరించారు. ఎక్స్ వేదికగా రైల్వే ఆహార సేవలపై ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొంటామని ఐఆర్సీటీసీ వివరణ ఇచ్చ�