Domestic Season : దేశవాళీ క్రికెట్ పండుగకు మరో ఇరవై రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు చివరి వారంలో బెంగళూరు వేదికగా దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో డొమెస్టిక్ సీజన్ 2025-26 ప్రారంభం కానుంది.
Ishan Kishan : సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు బంపర్ ఆఫర్ వచ్చింది. జాతీయ జట్టులో పునరాగమనం కోసం నిరీక్షిస్తున్న ఈ లెఫ్ట్హ్యాండర్ దేశవాళీలో కెప్టెన్గా ఎంపికయ్య�
ప్రతిష్టాత్మక ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై భారీ ఆధిక్యంతో ఈ మ్యాచ్ను శాసించే స్థితికి చేరింది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్�
ఇరానీ కప్లో రంజీ చాంపియన్ ముంబై జట్టు సాధించిన భారీ స్కోరు (537)కు రెస్టాఫ్ ఇండియా (ఆర్వోఐ) కూడా దీటుగా బదులిస్తోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా ఆ జట్టు 74 ఓవర్లలో 4 వికెట్ల నష్ట�
BCCI : భారత క్రికెట్ బోర్డు శుక్రవారం దేశవాళీ క్రికెట్ (Domestic Cricket) 2024-25 షెడ్యూల్ విడుదల చేసింది. ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ (Duleep Trophy)తో సీజన్ ఆరంభం కానుంది. ఈ టోర్నమెంట్లో పురుషుల సినీయర్ సెలక్షన్ కమిట�
First Class Cricket : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో దేశవాళీ క్రికెట్(Domestic Cricket)కు లైన్ క్లియర్ అయింది. దాంతో, 2023-24 సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్ర
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రెస్టాఫ్ ఇండియా జట్టు.. ఇరానీ కప్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన పోరులో రెస్టాఫ్ ఇండియా 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది.
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
టీమ్ఇండియా తలుపు తట్టేందుకు ఎదురుచూస్తున్న కుర్రాళ్ల కోసం మరో టోర్నీ సిద్ధమైంది. శనివారం నుంచి జరుగనున్న ఇరానీ కప్లో 2019-20 రంజీ ట్రోఫీ విన్నర్ సౌరాష్ట్రతో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తలపడనుంది.