వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాల్లో ఒకటి. క్రీ.పూ.550లో పర్షియా సామ్రాజ్యంగా మొదలై, క్రీ.శ.1501లో సఫావిడ్ రాజవంశం, 1794లో కజర్ రాజవంశం, 1925లో ఇరాన్ పహ్లవి రాజవంశాల కింద కొనసాగి..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయనతో పాటుగా విదేశాంగమంత్రి, పలువురు ఇతర ఉన్నతాధికారులూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తూ�
అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63)మృతితో ఇరాన్ అంతటా విషాదఛాయలు అలుమున్నాయి. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5 రోజులపాటు సంతాపదినాల్ని ప్రకటించింది. మంగళవారం వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు జనం పెద్ద ఎత్తున తరల�
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించినట్లు ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ (IRCS) తెలిపింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి ప్రమాద స్
Iran President | ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న ఛాపర్ ఆదివారం ‘హార్డ్ ల్యాండింగ్’కు గురైంది. ఈ విషయాన్ని స్థానిక మీడియా తెలిసింది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తున్నది. సంఘటన జరిగిన ప్ర
భారత్కు భారీ దౌత్యవిజయం లభించింది. హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ (Iran) స్వాధీనం చేసుకున్న వాణిజ్య నౌక నుంచి ఐదుగురు భారతీయులు (Indian Sailors) విడుదలయ్యారు. గత నెల 13న ఇజ్రాయెల్తో (Israel) ఉద్రిక్తతల వేళ.. ఆ దేశానికి చెం�
దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �
తమపై ఇటీవల ఇరాన్ జరిపిన దాడికి ఇజ్రాయెల్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంపై శుక్రవారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకు పడింది.
Kerala woman | ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కార్గోషిప్లో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. ఆ సిబ్బందిలోని కేరళ మహిళ స్వదేశానికి చేరుకున్నది. భారతీయ డెక్ క్యాడెట్ ఆన్ టెస్సా జోసెఫ్ గురువారం తన ర�
Impose Sanctions | ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని.. దానికి ప్రతీకారం త�
US shot down most | ఈ నెల 13న ఇజ్రాయెల్ వైపు ఇరాన్ ప్రయోగించిన 330కుపైగా క్షిపణులు, డ్రోన్లలో ఎక్కువ శాతం కూల్చింది ఇజ్రాయెల్ కాదు అమెరికా అని తెలుస్తున్నది. ఇరాన్ దాడి డేటాను విశ్లేషించిన అమెరికా సంస్థ ఈ మేరకు ఒక న�