ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూపు మధ్య గత పది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇది పశ్చిమాసియా అంతా పాకనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. హమాస్కు మద్దతుగా ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడికి సిద్ధమవుతున్నదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ దా�
US Military Ships: ఇజ్రాయిల్పై అటాక్కు ఇరాన్ ప్లాన్ వేసింది. ఈ వారాంతంలో ఆ దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ నౌకలను అమెరికా మోహరిస్తున్నది.
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నిందనే నిఘా సమాచారం అమెరికాకు కొన్ని వారాల క్రితమే వచ్చిందని అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ వె
ఇరాన్ కొత్త అధ్యక్షుడిని శుక్రవారం ఆ దేశ ప్రజలు ఎన్నుకోనున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ సహా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో బ్యాలెట్ బాక్స్లను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం (Israel-Hamas War) గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్నది. అసలు ఎప్పుడు ముగుస్తుందనేదీ ఇప్పట్లో తేలేలా లేదు. హమాస్ తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తున్నది. ఈ న�
కేరళలో అంతర్జాతీయ అవయవ రాకెట్ ఒకటి బయటపడింది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు చెందిన 20 మంది ఈ ముఠా బారిన పడి అవయవాలు పోగొట్టుకున్న వైనం వెలుగు చూసింది.
వేల ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాల్లో ఒకటి. క్రీ.పూ.550లో పర్షియా సామ్రాజ్యంగా మొదలై, క్రీ.శ.1501లో సఫావిడ్ రాజవంశం, 1794లో కజర్ రాజవంశం, 1925లో ఇరాన్ పహ్లవి రాజవంశాల కింద కొనసాగి..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయనతో పాటుగా విదేశాంగమంత్రి, పలువురు ఇతర ఉన్నతాధికారులూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తూ�
అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63)మృతితో ఇరాన్ అంతటా విషాదఛాయలు అలుమున్నాయి. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5 రోజులపాటు సంతాపదినాల్ని ప్రకటించింది. మంగళవారం వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు జనం పెద్ద ఎత్తున తరల�