Iran : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పౌరుల ప్రాణాలు వేల సంఖ్యలో గాలిలో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 16,500 మందికి పైగా ప్రజలు మరణించినట్లు తాజా నివేదిక తెలియజేసింది.
US Strikes | ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రిపబ్లిక్ చుట్టూ తన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది.
దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్కు సారవంతమైన నేల లభించింది. నదుల వద్దనే నాగరికత ఏర్పడుతుంది. సింధు నాగరికతకు నెలవైన భూములు పాక్కు దక్కాయి. నేల సారవంతమైనదే కానీ బుర్ర సారవంతమైనది కాకపోతే ఫలితం ఎలా ఉంట
Operation Swadesh | ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. అక్కడ ఉన్న వారిని విమానాల ద్వారా మన దేశానికి రప్పించేందుకు �
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్పై సైనిక దాడిని అమెరికా వాయిదావేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని రష్యా ప్రతిపాదించినప్పటికీ ఇరాన్తో యుద్ధం అనివార్యంగా �
Israel | ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ
Indian Students : పశ్చిమాసియా దేశం ఇరాన్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు సిద్ధమవుతోంది.
Erfan Soltani : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లర్లలో హింసకు పాల్పడ్డాడనే కారణంతో ఎర్ఫాన్ సోల్తాని అనే 26 ఏళ్ల యువకుడిని ఉరి తీయాలని ఇరాన్ ప్రభుత్�
Iran Unrest | ఇరాన్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మరణించిన వారి సంఖ్య 2,500 దాటింటి. ఈ నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులను తాజాగా హెచ్చరించింది. వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచి వెళ్లాలని సూచించింద�
Iran Protest | ఇరాన్లో ఖమేనీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 2571 మంది మృతిచెందినట్లుగా అమెరికా కేంద్రంగా పనిచేసే మానవ హక�
ఇరాన్లో ఖమేనీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. నిరసనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. ఆందోళనల్లో 2 వేల మంది మరణించినట్టు స్వయంగా ప్రభుత్వమే అంగీకరించింది. మృతుల్లో పౌరులతో పా
ఇరాన్తో వాణిజ్య సంబంధాలు జరిపే దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాల విధింపు తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. అయితే ఇరాన్