పశ్చిమాసియాలో గడిచిన 25 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకొంది. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
తమ దేశ తీరంపైన కాని ద్వీపాల పైన కాని ఎటువంటి దాడులు జరిగినా పర్షియన్ గల్ఫ్ వ్యాప్తంగా పేలిపోయే సముద్ర మందుపాతరలను(సీ మైన్స్) మోహరించాల్సి వస్తుందని ఇరాన్ రక్షణ మండలి సోమవారం హెచ్చరించింది.
గల్ఫ్ దేశాలు, అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ‘హొర్ముజ్ జలసంధి’ని ఇరాన్ ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. హొర్ముజ్లో వందలాది నౌకల రాకపోకలను అడ్డుకున్న ఇరాన్, ఇప్పుడు కొత్తగా ట్రాన్సిట్ ఫీ అంటూ నౌకలపై
Crude Oil : ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటనతో ముడి చమురు (Crude Oil) ధరలు అమాంతం పడిపోయాయి. చమురు ధరలు 13 శాతం తగ్గాయి.
Asim Munir : పాకిస్థాన్లోనూ షియాలు ఇరాన్పై యుద్ధాన్ని ఖండిస్తున్నారు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Asim Munir) వారిని ద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Donald Trump: వార్నింగ్ ఇచ్చి సైలెంట్ అయ్యారు ట్రంప్. 48 గంటల్లో పవర్ ప్లాంట్లను పేల్చేస్తానని.. నాటకీయంగా ఆ ప్లాన్కు బ్రేక్ వేశారు. నిజమైన వార్లోనూ ట్రంప్ తన స్టయిల్ మార్చుకోలేదు. ఇరాన్పై అయిదు రోజు
Kashmiris Donations To Iran | యుద్ధ పీడిత ఇరాన్కు విరాళాలు అందజేసేందుకు కశ్మీర్ ప్రజలు ముందుకు వచ్చారు. పశ్చిమ ఆసియాలో సంఘర్షణ కారణంగా ఇరాన్లో ప్రభావితమైన ప్రజలకు మద్దతుగా బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో మానవతా కార్�
Jewish Community: యూద కమ్యూనిటీని టార్గెట్ చేశారు. లండన్లో ఓ యూద స్వచ్చంధ సంస్థకు చెందిన నాలుగు అంబులెన్సులకు నిప్పు పెట్టారు. ఈ ఘటనను ఆ దేశ ప్రధాని స్టార్మర్ ఖండించారు.
Iran: ఒకవేళ తమ విద్యుత్తు ప్లాంట్లను టార్గెట్ చేస్తే తాము కూడా ప్రతిదాడి చేస్తామని ఇరాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ పవర్ ప్లాంట్లను, అమెరికా స్థావరాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న దేశాల పవర్ ప్
యుద్ధాన్ని ముగించే అవకాశాల్ని పరిశీలిస్తున్నట్టు ప్రకటించిన మరునాడే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు చేశారు. 48 గంటల్లోగా హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని విద్యు�
అమెరికాకు ఇరాన్ మరో షాకిచ్చింది. యూఎస్కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేసింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఫైటర్ జెట్ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్�
హొర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో అనేక చమురు, సరుకు రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే జపాన్ నుంచి దుబాయ్కు చేరాల్సిన అనేక లగ్జరీ కార్లు కెన్యా తీరంలో చిక్కుకుపోయినట్ట�