Chabahar | చాబహార్ పోర్టుపై భారత్కు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతో భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బకానున్నది. ఈ పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధిల�
వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్పై తీ�
CAFA Nations Cup : సీఏఎఫ్ఏ నేషనల్ కప్ గ్రూప్ దశలో భారత జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. తొలి మ్యాచ్లో కజకిస్థాన్పై గెలుపొందిన 'బ్లూ టైగర్స్'కు ఇరాన్ (Iran) షాకిచ్చింది.
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహ�
Execution | ఓ బాలిక (Girl) పై అత్యాచారానికి పాల్పడి, అనంతరం హత్య చేసిన వ్యక్తిని ఇరాన్ (Iran) లో బహిరంగంగా ఉరితీశారు. ఆ కేసులో నిందితుడు దోషిగా తేలడంతో ఈ ఏడాది మార్చిలో అతడికి న్యాయస్థానం బహరంగ మరణశిక్ష (Public execution) విధించిం�
డాలరేతర కరెన్సీలతో వాణిజ్యం సాగిస్తున్న బ్రిక్స్ దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనను గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) తీవ్రంగా విమర్శించి�
Iran | ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ఇరాన్ (Iran) నుంచి హత్య బెదిరింపులు కలకలం రేపుతున్న�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఇరాన్లోని అగ్ర శ్రేణి షియా మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ట్రంప్, నెతన్యాహు దేవుడికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమైనప్పటికీ, కొన్ని నెలల వ్యవధిలోనే ఇరాన్ యురేనియం శుద్ధీకరణ తిరిగి ప్రారంభించగలదని ఐక్యరాజ్యసమితి నిఘా సంస్థ ‘ఐఏఈఏ’ హెచ్చరించింది.
Fatwa | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై ఇరాన్ (Iran)లో ఫత్వా (fatwa) జారీ అయ్యింది.
Donald Trump | ఇరాన్ (Iran) పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైందంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోన్న విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్పై విజయం సాధించామని ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ గురువారం ప్రకటించారు. ఇజ్రాయెల్తో స్వల్ప కాలం సాగిన యుద్ధం ముగిసిన అనంతరం తొలిసారి ఖమేనీ నుంచి బహిరంగ ప్రకటన వెలువడింది.