IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు సోమవారం నాడు డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జార�
భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతరులు కొనుగోలు చేశారనే కేసులో సింగిల్ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఐపీఎస్ అధికారులతోపాటు ఓ �
KTR | రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఐఏఎస్లకు ఏసీ జబ్బు పట్టిందని.. ఒక్క తప్పు చేయమంటే, మూడు తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లోలోపల రగులుతున్నట్టు సమ
రాష్ట్రంలో భారీస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్�
ఆరేడు దశాబ్దాలుగా బీడు భూములుగా సాగు నీటికి నోచుకోక నోళ్లు తెరుచుకొని ఓరకు పడ్డ భూములన్నీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ రాకతో, ఆ అపర భగీరథుని వ్యూహంతోనే పచ్చని పైర్లుగా వర్ధిల్లాయని పలువురు శాస�
రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించ�
సొంత క్యాడర్లో రిపోర్ట్ చేయాలన్న కేంద్ర అంతర్గత శిక్షణ, వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాల�
కాంగ్రెస్ సరారు వచ్చాక రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్న
రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారే.
AP News | ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచింది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు