రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపుపై గతంలో జారీ అయిన ఉత్తర్వులను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేందుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) నిరాకరించ�
సొంత క్యాడర్లో రిపోర్ట్ చేయాలన్న కేంద్ర అంతర్గత శిక్షణ, వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలను సవాలు చేస్తూ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు.
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టాన్ని రక్షించాల్సినవారే చట్టాన్ని తమకు అనుకూలంగా మలచుకొని కాసుల వేటలో పడ్డారు. మంచి పోస్టింగ్ ఉన్నపుడే డబ్బులు కూడబెట్టుకోవాల�
కాంగ్రెస్ సరారు వచ్చాక రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్న
రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారే.
AP News | ఏపీకి భారీగా కొత్త ఐపీఎస్లు రాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అభ్యర్థన మేరకు స్పందించిన కేంద్రం ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచింది. ప్రస్తుతం ఏపీకి 144 మంది ఐపీఎస్లు ఉండగా.. వారిని 174కు పెంచింది. ఈ మేరకు
సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికా�
నగరంలోని యశోద హాస్పిటల్స్లో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ సింపోజియం విజయవంతంగా జరిగింది. ఈ సింపోజియంను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లోని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాఘవన్ శ్రీనివాసన్, ఐపీఎస్�
యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. సివిల్స్కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర ట�
UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సర్వర్ డౌన్ అయింది. మార్చి 5వ తేదీ(మంగళవారం) సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు నోటిఫికేషన్లోనే యూపీఎస్సీ పేర్కొంది.