బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఒ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కీలక పోస్టింగులు, బదిలీల్లో ఒకే కులం వారికి పెద్దపీట వేయకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించాలని, అన్ని కులాల్లో ప్రతిభ ఉన్న నీతి నిజాయితీ గల బీసీ, ఎస్సీ, ఎస్టీ
Civil Services | సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ను నిర్వహించగా, ఈ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్�
ఆలిండియా సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు వివాద వ్యాజ్యాలపై ఈ నెల 20 నుంచి రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. తాజాగా ఆయా అధికారులు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే దాన
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజలకు చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఏడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. అనతికాలంలోని ఆరు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు చోటు�
రాష్ర్టానికి కేటాయించిన ఐదుగురు అండర్ ట్రైనీ ఐపీఎస్లకు మూడో దశ శిక్షణలో భాగంగా డీజీపీ అంజనీకుమార్ ఎస్హెచ్వోలుగా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒకరోజు వర్క్షాప్లో ట్ర
దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డా�