సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్డ (Mahesh Chandra Laddha) మళ్లీ రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సీఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికా�
నగరంలోని యశోద హాస్పిటల్స్లో అంతర్జాతీయ బ్రెస్ట్ క్యాన్సర్ సింపోజియం విజయవంతంగా జరిగింది. ఈ సింపోజియంను హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లోని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాఘవన్ శ్రీనివాసన్, ఐపీఎస్�
యూపీఎస్సీ ఫలితాల్లో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన రావూరి సాయి అలేఖ్య ఆలిండియా స్థాయిలో 938వ ర్యాంకు సాధించి ఐపీఎస్కు ఎంపికైంది. సివిల్స్కు ఎంపికైన అలేఖ్య తండ్రి మధిర ట�
UPSC | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సర్వర్ డౌన్ అయింది. మార్చి 5వ తేదీ(మంగళవారం) సాయంత్రం 6 గంటలకు దరఖాస్తుల గడువు ముగియనున్నట్లు నోటిఫికేషన్లోనే యూపీఎస్సీ పేర్కొంది.
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఒ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కీలక పోస్టింగులు, బదిలీల్లో ఒకే కులం వారికి పెద్దపీట వేయకుండా ప్రభుత్వం సామాజిక సమతుల్యత పాటించాలని, అన్ని కులాల్లో ప్రతిభ ఉన్న నీతి నిజాయితీ గల బీసీ, ఎస్సీ, ఎస్టీ