ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్పై ప్రభుత్వం నిషేధం విధించినా.. కొంతమంది అడ్డదారుల్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి,
పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శిక్షణలో ఉన్న 19 మంది ఐపీఎస్ అధికారులు మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమ�
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ఏజెన్సీల్లో ఐపీఎస్ల కొరత ఉన్నదని, డిప్యుటేషన్పై అధికారులను పంపించాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ర్టాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం