ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ఏజెన్సీల్లో ఐపీఎస్ల కొరత ఉన్నదని, డిప్యుటేషన్పై అధికారులను పంపించాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ర్టాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
కోల్కతా, ఆగస్టు 11: బెంగాల్లో అధికార తృణమూల్ నేతలే లక్ష్యంగా సోదాలు, అరెస్టులు చేపడుతున్న ఈడీ.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసింది. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులకు గురువారం నోటీసులు జారీచేసిం
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
పోలీస్ శాఖలో భారీ నోటిఫికేషన్ రానున్నదని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఐదు మండలాల్లోఐదు బృందాల పర్యటన నోడల్ అధికారులుగా నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి,జడ్పీ సీఈవో అప్పారావు నియామకం మామిళ్లగూడెం, మార్చి 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య�
హైదరాబాద్, మార్చి10(నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ 21 జీవోల�