Civil Services | సివిల్ సర్వీసెస్ -2023 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు మెయిన్స్ను నిర్వహించగా, ఈ రాత పరీక్షల ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది.
కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో ఈసారి ఐపీఎస్లలో భారీగా మార్పులు ఉండనున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి ఓ టీవీ డిబేట్లో మాట్లాడుతూ.. ‘గతంనుంచి కాంగ్రెస్�
ఆలిండియా సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు వివాద వ్యాజ్యాలపై ఈ నెల 20 నుంచి రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. తాజాగా ఆయా అధికారులు కేంద్రప్రభుత్వానికి వినతిపత్రం సమర్పిస్తే దాన
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజలకు చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఏడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. అనతికాలంలోని ఆరు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు చోటు�
రాష్ర్టానికి కేటాయించిన ఐదుగురు అండర్ ట్రైనీ ఐపీఎస్లకు మూడో దశ శిక్షణలో భాగంగా డీజీపీ అంజనీకుమార్ ఎస్హెచ్వోలుగా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఒకరోజు వర్క్షాప్లో ట్ర
దేశాన్ని సమైక్యంగా ఉంచటానికి, కేంద్రం-రాష్ర్టాల ప్రయోజనాలను సమన్వయపరచటానికి ఉపయోగపడుతున్న ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసుల సమాఖ్యతత్వాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి. తాము ఏ రాష్ర్టానికి కేటాయించబడ్డా�
Fake IPS Officer | నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణ�
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చే
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐపీఎస్ (2005 బ్యాచ్)అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాశ్ మొహంతి, హైదరాబాద్ అడిషనల్ సీప�
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందిం�