Fake IPS Officer | నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణ�
ఐపీఎస్ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్ హీరోయిన్తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చే
మే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు తీర్పులు ప్రస్తుత భారత రాజకీయాలకు ప్రతిబింబం. ఒకటి ఢిల్లీలో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేసుకోకుండా చేస్తున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ముగ్గురు ఐపీఎస్ (2005 బ్యాచ్)అధికారులకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సైబరాబాద్ అడిషనల్ సీపీ (అడ్మిన్) అవినాశ్ మొహంతి, హైదరాబాద్ అడిషనల్ సీప�
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఒక ఏడాదిలో తమ ఆరు నెలల మూల వేతనానికి మించి స్టాక్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే, ఆ వివరాలు తమకు సమర్పించాలని కేంద్రం కోరింది. వివరాలను నిర్దేశిత నమూనాలోఅందిం�
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్పై ప్రభుత్వం నిషేధం విధించినా.. కొంతమంది అడ్డదారుల్లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతూ లక్షలు పోగొట్టుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి,
పోలీసు విధులు సవాళ్లతో కూడుకున్నవని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా శిక్షణలో ఉన్న 19 మంది ఐపీఎస్ అధికారులు మంగళవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమ�
వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యాసంస్థలు, అభివృద్ధిని చూస్తే సీఎం కేసీఆర్ను, మంత్రి నిరంజన్రెడ్డిని వందేండ్లయినా ప్రజలు మరిచిపోరని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ఏజెన్సీల్లో ఐపీఎస్ల కొరత ఉన్నదని, డిప్యుటేషన్పై అధికారులను పంపించాలంటూ గత కొన్ని రోజులుగా కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ర్టాలపై ఒత్తిడి తీసుకొస్తున్నది.