AP High Court |ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ను, పీ అండ్ ఎల్ ఐజీగా ఎం రవి ప్రకాశ్ను, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను, ఇంట
IPS Passing Out Parade | హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ జరిగింది. 2023 బ్యాచ్కి చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేస్తుకున్
ఈ ప్రపంచంలో ఓటమిని మించిన గురువు లేడంటారు. పరాజయాన్ని సోపానంగా మలుచుకుంటే ఎన్నటికైనా విజయం సాధించొచ్చు. వీళ్లంతా ‘ఫెయిల్యూర్ గురూ’ నుంచి స్ఫూర్తి పొందిన వారే. మన తెలుగు రాష్ర్టాలకు ఐపీఎస్లుగా సెలెక్�
రాష్ర్టానికి నలుగురు ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 2024 బ్యాచ్కు చెందిన 76 రెగ్యులర్ రిక్రూట్మెంట్ (ఆర్ఆర్)లో తెలంగాణకు కేవలం నలుగురు ఐపీఎస్లను మాత్రమే కేటాయించింది.
అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా
IPS Tranfers | తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు(IPS Tranfers ) బదిలీ అయ్యారు. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు.
ప్రభుత్వంలోని ఓ బడా నేతకు చెందిన చానల్.. ‘బిగ్'బాస్ మాదిరిగా అటు ప్రభుత్వంలో, ఇటు అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ (సమన్వయం)గా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు డీజీపీ (హెడ్ ఆఫ్ ది ఫోర్స్)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన ల�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రా�