రాష్ర్టానికి నలుగురు ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 2024 బ్యాచ్కు చెందిన 76 రెగ్యులర్ రిక్రూట్మెంట్ (ఆర్ఆర్)లో తెలంగాణకు కేవలం నలుగురు ఐపీఎస్లను మాత్రమే కేటాయించింది.
అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా
IPS Tranfers | తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్ అధికారులు(IPS Tranfers ) బదిలీ అయ్యారు. ఏసీబీ డీజీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించారు.
ప్రభుత్వంలోని ఓ బడా నేతకు చెందిన చానల్.. ‘బిగ్'బాస్ మాదిరిగా అటు ప్రభుత్వంలో, ఇటు అధికార పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. డీజీపీ (సమన్వయం)గా జితేందర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో పాటు డీజీపీ (హెడ్ ఆఫ్ ది ఫోర్స్)గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన ల�
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్గా రోహిణి ప్రియదర్శినిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రామగుండం కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్గా డాక్టర్ ఎం శ్రీనివాసులు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రా�
రాష్ట్ర క్యాడర్కు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేం ద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది యువ ఐపీఎస్ అధికారులకు బుధవారం రాష్ట్రాలను కే
IPS Officers | 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రై పోలీస్ కమిషనరేట్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా ఉన్న జోయెల్ డేవిస్ను జోన్-6 డీఐజీగా బదిలీ చేశారు.