రాష్ట్ర క్యాడర్కు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేం ద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది యువ ఐపీఎస్ అధికారులకు బుధవారం రాష్ట్రాలను కే
IPS Officers | 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్కు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రై పోలీస్ కమిషనరేట్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా ఉన్న జోయెల్ డేవిస్ను జోన్-6 డీఐజీగా బదిలీ చేశారు.
రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 18 మంది ఐఏఎస్లు, 23 మంది ఐపీఎస్లు, 21 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. వీరితోపాటు మరో 8 మంది ఐ�
Telangana | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసిం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
IPS officers | తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్
Mumbai : ఐపీఎస్ ఆఫీసర్లమంటూ ఇద్దరు వ్యక్తులు ముంబైలో ఓ బ్యాంకు ఉద్యోగిని మోసం చేశారు. అనుకూల స్థలంలో పోస్టింగ్ చేయిస్తామంటూ ఆ ఉద్యోగి స్నేహితుడి నుంచి కూడా 35 లక్షలు తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు న�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన�
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా రాచకొండ జాయింట్ కమిషనర్గా ఐజీ తరుణ్ జోషి నియమితులయ్యారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు ఉపక్రమించింది. ఏకంగా ౨౦ మంది బ్యూరోక్రాట్లపై బదిలీ వేటు వేసింది.