TS Govt | తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఈ ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
IPS officers | రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లవ్స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తనకు బోర్ కొట్టాయని..ఇక ముందు ప్రయోగాలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఈ భామ ఓ పోలీస్ కథాంశంలో నటిస్తున్నది. ఈ సినిమా కోసం తాను ప్రత్య
ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో ఐదుగురు కొత్త ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2020 బ్యాచ్కు చెందిన మొత్తం 200 మంది ఐపీఎస్లలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు నలుగురు చొప్పున కేటాయిస్తూ కే
ఏఐఎస్లపై కేంద్రం డేగ కన్ను ఐపీఎస్, ఐఎఫ్ఎస్ డిప్యుటేషన్ రూల్స్కు కూడా తాజాగా సవరణలు 28లోగా స్పందించాలని రాష్ర్టాలపై ఒత్తిడి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు? తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ర్టాలు మ�
Several IAS and IPS Officers in Telangana Get promotions | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 కేడర్కు చెందిన శైలజా రా�
హైదరాబాద్: రాష్ట్రంలో ౩౦ మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఏసీబీ డీజీగా అంజనీ కుమార్,హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా సీవీ ఆనంద్ఏసీబీ డైరెక్టర్గా షికాగోయల్,క్�
Ajit doval | అంతర్జాతీయ స్థాయిలో భారత్ దూసుకుపోతున్నదని, మరో రెండు దశాబ్దాల్లో మన దేశం ప్రపంచంలోనే కీలకపాత్ర పోషించనుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit doval) అన్నారు