నేరాలను గుర్తించడం, ప్రాధాన్యత క్రమంలో వాటిని విశ్లేషించి సరైన పద్ధతిలో అరికట్టేందుకు ఉత్తమమైన విధానాలను రూపొందించడంలో డీసీఆర్బీ, సీసీఆర్బీ నివేదికలు అత్యంత కీలమని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవా�
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం పెద్దఎత్తున పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. తాజాగా డీఎస్పీలకు (DSP) సైతం స్థానచలనం (Transfer) కల్పించింది. ఏకంగా ఒకే
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) బదిలీల పర్వం కొనసాగుతున్నది. శుక్రవారం 54 మంది ఐఏఎస్ (IAS) అధికారులను ట్రాన్స్ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్లను (IPS) బదిలీ (Transfer) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం అర్ధరాత్ర
కేంద్రంలోని వివిధ పోస్టుల్లో నియమించేందుకు ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. తాము ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ర్టాలు తొలగిస్తున్నాయని లే�
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు.
TS Govt | తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్లకు పదోన్నతులు లభించాయి. ఈ ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్లు ఇచ్చింది.
IPS officers | రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.