IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్న పలువురు డీసీపీలతోపాటు ఇద్దరు స�
Jethwani Case | ముంబయికి చెందిన నటి జత్వాని కేసులో ఏపీ సీఐడీ కీలక చర్యలు తీసుకున్నది. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులైన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది. మే 5న విచారణకు హాజరుకావాలని నోటీస�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం.194లో తాము పట్టా భూములనే కొనుగోలు చేశామని పలువురు ఐపీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. తాము కొనుగోలు చేసినవి భూదాన్ భూములు కావని పేర్కొన్న�
ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి ఏపీ క్యాడర్లో బాధ్యతలు స్వీకరించాలని కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు ఈ నెల 24వ తేదీ వరకు నిలిపివేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో మరోసారి పోలీసు అధికారులు బదిలీ (IPS Transfers) అయ్యారు. ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేడర్కు కేటాయించబడి.. తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఐపీఎస్లను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్రహోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Visaka | విశాఖపట్నంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు రోజుల పాటు 35 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణ, 5వేల మంది పోలీసుల బందోబస్తుతో విధులు నిర్వహించ నున్నారు.
Telangana | తెలంగాణలో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
AP High Court |ముంబయి సినీనటి కాదంబరి జత్వానిని నిర్భందించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణ ఏపీ హైకోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ను, పీ అండ్ ఎల్ ఐజీగా ఎం రవి ప్రకాశ్ను, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను, ఇంట
IPS Passing Out Parade | హైదరాబాద్ నగరంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో 76వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ జరిగింది. 2023 బ్యాచ్కి చెందిన 188 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేస్తుకున్
ఈ ప్రపంచంలో ఓటమిని మించిన గురువు లేడంటారు. పరాజయాన్ని సోపానంగా మలుచుకుంటే ఎన్నటికైనా విజయం సాధించొచ్చు. వీళ్లంతా ‘ఫెయిల్యూర్ గురూ’ నుంచి స్ఫూర్తి పొందిన వారే. మన తెలుగు రాష్ర్టాలకు ఐపీఎస్లుగా సెలెక్�