Orderly System | పోలీసుశాఖలో ఆర్డర్లీ వ్యవస్థను దుర్వినియోగం చేయడం పరాకాష్ఠకు చేరుకున్నది. సిన్సియర్గా విధులు నిర్వహించే పోలీసు ఉన్నతాధికారులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన �
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వం బుధవారం 20 మంది ఐపీఎస్ అధికారులను బది లీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటైన జోన్లలో అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కమిషనరేట్ల
ఓ ఐపీఎస్ అధికారి స్నేహితుడు తన అనుచరులతో కలిసి రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ ల్యాంకోహిల్స్లో సెక్యూరిటీ సిబ్బందిపై దాడులకు పాల్పడుతూ హంగామా సృష్టించారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో తాము కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు చేసిన ప్రయత్నాలు హైకోర్టులో ఫలించలేదు.
IPS Officers | తెలంగాణ కేడర్కు నలుగురు ఐపీఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. మధ్యప్రదేశ్కు చెందిన అయాషా ఫాతిమా, మహారాష్ట్రకు చెందిన మందారే సోహం సునీల్, రాజస్థాన్కు చెందిన మనీషా నెహ్ర, జార్ఖండ్కు చెందిన ర�
Haryana DGP: హర్యానాలో ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న కేసులో.. ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్ను ప్రభుత్వం లీవ్పై పంపింది. ఆ ఆత్మహత్య కేసులో నమోదు అయిన ఎఫ్ఐఆర్లో శత్రుజీత్ కపూర్ పేరు కూడ
IPS Officer: ఐపీఎస్ ఆఫీసర్ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో పోస్టుమార్టమ్పై వివాదం నెలకొన్నది. పోస్టుమార్టమ్ కోసం పోలీసులు వెంటబడినట్లు ఆయన భార్య, ఐఏఎస్ ఆఫీసర్ అమ్నీత్ కుమార్ ఆరోపించారు. తన భర�
IPS Transfers | రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్లోని మూడు పోలీస్ కమిషనరేట్లలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్న పలువురు డీసీపీలతోపాటు ఇద్దరు స�