కొద్ది రోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ మెగా వేలంలో రికార్డు ధర (రూ.27 కోట్లు) దక్కించుకున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్.. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) సారథిగా నియమితుడయ్యాడు.
IPL 2025 | ఐపీఎల్-2025 మెగావేలం భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.30లక్షల బేస్ ప్రైజ్కు అతన్ని తీసుకుంది. వాస్తవానికి అర్జున్ �
IPL Mega-Auction | ఐపీఎల్-2025 కోసం ఆటగాళ్ల వేలం సరికొత్త రికార్డులు పలుకుతున్నది. రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంటే, శ్రేయాస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది.
Mohammed Siraj | దుబాయి వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతున్నది. టీమిండియా స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీపడి మరి కోట్లు కుమ్మరిస్తున్నాయి. ఇప్పటి వరకు బెంగళూరు రాయల్ ఛాలెం
IPL Mega Auction : ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటే చాలు ఫ్రాంచైజీలతో పాటు అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ప్రతిభావంతులైన క్రికెటర్లను కొనేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంల�
IPL Mega Auction : ఈసారి వేలంలో కొందరు ఆటగాళ్లు మళ్లీ పాత జట్టుకే ఆడాలని ఆశపడుతున్నారు. వాళ్లతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ పేసర్ దీపక్ చాహర్ (Deepak Chahar) కూడా ఉన్నాడు. కుడిచేతి వాటం పేసర్ అయిన చాహర్ మెగా వేలం �
IPL 2025 : ఐపీఎల్ వేలం కంటే ముందు ఏ ఫ్రాంచైజీ ఎవరిని వదిలేస్తుంది? అనేది అంతుచిక్కడం లేదు. అక్టోబర్ 31కి మరో మూడు రోజులే ఉన్నందున అన్ని ఫ్రాంచైజీలు దాదాపు తుది జాబితా సిద్దం చేసే ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ల�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రిటెన్షన్ ప్రకారం ఐదుగురిని.. 'రైట్ టు మ్యాచ్' (Right To Match) ద్వారా మరొకరిని.. మొత్తంగా ఆరుగురిని ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ చేసుకొనే వీలుంది. అయితే.. రైట్ టు మ్యాచ్ నిబంధనలో చేసిన మార్పు
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) టాప్ ఆటగాళ్లను రిటైన్ చేసుకోనుందని.. వాళ్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) ఒకడని కథనాలు వస్తున్నాయి. అయితే.. ఐపీఎల్ కోచ్ టామ్ మూడీ మాత్రం పాండ్�