మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనుంది. దీనిలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు హాట్కేకుల్లా అమ్ముడుపోతారు. ఎక్కువ మంది ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్ల కోసం పోటీలు పడతాయనే అంశంపై భారీగా చర్చ నడుస్తోంది.
IPL 2022 | ఈసారి జరిగే ఐపీఎల్ మెగా వేలంలో ఇద్దరు భారత యువ ఆటగాళ్లకు భారీ ధర పలనకుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత, అనలిస్ట్ హర్ష భోగ్లే. భారత యువ
ముంబై: ఐపీఎల్కు సంబంధించి కొత్త బ్లూప్రింట్ను సిద్దం చేసింది బీసీసీఐ. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీలు, ప్లేయర్ రిటెన్షన్, మెగా వేలం, ఫ్రాంచైజీల జీతాల మొత్తం పెంచడం, మీడియా హక్కుల టెండర్ వం�