IPL 2025 : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ను వారం పాటు వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితి ఏంటీ? అనేది ఇప్పుడు అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యజమానులకు అంతుచిక్కడం లేదు. అయితే.. బీ�
ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా ప�
IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings)క్రికెటర్లను సురక్షితంగా ఢిల�
Yashasvi Jaiswal : ఐపీఎల్ 18వ సీజన్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) యూటర్న్ తీసుకున్నాడు. వచ్చే సీజన్ నుంచి గోవా (Goa)కు ఆడాలనుకున్న అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు త�
BCCI | ఢిల్లీ క్యాపిటల్స్ - పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లను ధర్మశాల నుంచి ఢిల్లీకి తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు కామెంట్రేటర్స్, బ్రాడ్కాస్టింగ్ స్టాఫ్ని వందే భారత్
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకోవాలనుకున్న పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్కు పెద్ద షాక్. సాంకేతిక కారణాల వల్ల ధర్మశాలలో వేదికగా జరుగుతున్న మ్యాచ్ రద్దయ్యింది.