IPL 2025 | భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు శిక్షణను ప్రారంభించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు ఉద్రిక్తత మారిన నేపథ్యంలో ఐపీఎల్ పరిపాలన టోర్నీని వా
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వారం రోజుల పాటు వాయిదాపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను పున:ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఈనెల 16 నుంచి లీగ్
IPL 2025 : వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ పునః ప్రారంభం కానుంది. అయితే కొన్ని జట్లు విదేశీ క్రికెటర్ల సేవల్ని కోల్పోనున్నాయి. కానీ, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) మాత్రం ఈ విషయంలో లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే..?
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుండడం అభిమానులకు తీపి కబురే. కానీ, కొన్ని జట్లు మాత్రం కీలక ఆటగాళ్ల సేవల్ని కోల్పోయే అవకాశముంది. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లు తదుపరి మ్యాచుల్�
దాయాదుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఇరుదేశాల కాల్పుల విరమణ ప్రకటనతో పునరుద్ధరణ దిశగా అడుగులు వేస్తున్నది. మే 8న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ అర్ధాంతరం�
వీలైనంత త్వరగా ఐపీఎల్ను పున:ప్రారంభిస్తామని ఈ లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ‘టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తాం. కానీ ఇక్కడ నెలకొన్న ఉద్రిక్త ప
IPL 2025 : సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 18వ సీజన్ను వారం పాటు వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితి ఏంటీ? అనేది ఇప్పుడు అభిమానులతో పాటు ఫ్రాంచైజీ యజమానులకు అంతుచిక్కడం లేదు. అయితే.. బీ�
ఈ రోజు దేశం ఉద్విగ్నభరిత క్షణాల్ని అనుభవిస్తున్నది, ఓవైపు పహల్గాంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు చేసిన ఊచకోతకు యావత్ భారతం రగిలిపోయి చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా సాగుతున్నది. దానికి ప్రతీకారంగా ప�
IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్లను వారం పాటు వాయిదా వేసిన బీసీసీఐ ఆటగాళ్ల భద్రతకు పెద్ద పీట వేస్తోంది. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), పంజాబ్ కింగ్స్(Punjab Kings)క్రికెటర్లను సురక్షితంగా ఢిల�