IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో విదేశీ ఆటగాళ్లు ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ భారత్కు వచ్చినా లీగ్ దశ మ్యాచ్లు ఆడి మళ్లీ స్వదేశం వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ గురువారం �
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మరో చిచ్చరపిడుగు అడుగుపెడుతున్నాడు. వారం క్రితం పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL)లో ఆడిన మిచెల్ ఓవెన్ (Mitchell Oven) ఇప్పుడు పంజాబ్ కింగ్స్ (Punjab Kings) గూటికి చేరాడు.
IPL 2025 : ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు బౌలింగ్ కష్టాలు తప్పేలా లేవు. ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) లీగ్ మ్యాచ్లకు దూరం అయ్యే అవకాశముంది. మరో పేసర్ ముస్తాఫిజుర్ స్క్వ�
మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ కొత్త షెడ్యూల్ ప్రకారం జరుగనుంది. అయితే.. స్వదేశం వెళ్లిన విదేశీ క్రికెటర్లలో కొందరు తదుపరి మ్యాచ్లకు దూరం కానున్నారు. వీళ్లలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు.
IPL 2025 : విదేశీ క్రికెటర్లను రప్పించేందుకు ఆయా బోర్డులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒత్తిడి పెంచుతోంది. అయినా సరే.. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్కు దూరం అయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ని�
IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్ తదుపరి మ్యాచ్లు మరో మూడు రోజుల్లో మొదలు కానున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లు విదేశీ ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే.. ప్లే ఆఫ్స్ మ్యాచ్ల కంటే ముందే స్వదేశం రావాలనే
IPL 2025 | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 మళ్లీ మొదలు కానున్నది. పాకిస్తాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంత�
IPL | ఢిల్లీ: వారం రోజుల వాయిదా అనంతరం మరో మూడు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18లో విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్నది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తాజా సీజన్ మే 25కే ముగియాల్సి ఉండగా తాజా�
Kohli Retirement : సుదీర్ఘ ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) వైదొలగడం అభిమానులకే కాదు మాజీలకు నమ్మశక్యం కావడం లేదు. టెస్టు క్రికెట్ గమనాన్ని మార్చేసిన కోహ్లీ ఉన్నపళంగా రెడ్ బాల్కు గుడ్ బై చెప్పడం త
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ మే 17 నుంచి కొత్త షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. అయితే.. తేదీల మార్పుతో మ్యాచ్ టికెట్ల కొనుగోలుపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ జట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాయి.
IPL 2025 : ప్లే ఆఫ్స్ బెర్తులను నిర్ణయించే కీలక మ్యాచ్లు మే 17 నుంచి జరుగనున్నాయి. దాంతో, రేసులో ఉన్న జట్లు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. అయితే.. విదేశీ క్రికెటర్ల (Foreign Players) గురించే ఇప్పుడు అందర�