రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనర్ బెయిర్స్టో (29 బంతుల్లోనే 66) అద్భుతమైన బ్యాటింగ్కు ధవన్ (21) మంచి సహకారం అందించాడు. అతను అవుటైన తర్వాత వచ్
పంజాబ్ జట్టు బ్యాటింగ్ తడబడుతోంది. ఆరంభంలోనే అద్భుతంగా ఆడిన ఆ జట్టు బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోతున్నారు. మయాంక్ అగర్వాల్ (19) కాసేపు మాత్రమే క్రీజులో ఉండి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోక�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మూడు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (19) మరోసారి తనకు దక్కిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. �
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న జానీ బెయిర్స్టో (66) అవుటయ్యాడు. షాబాజ్ అహ్మద్ వేసిన పదో ఓవర్ తొలి బంతికే బెయిర్స్టో పెవిలియన్ చేరాడు. షాబాజ్ వే�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్స్టో (23 బంతుల్లో 60 నాటౌట్), శిఖర్ ధవన్ (21) జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బెయిర్స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే మ్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (21) అవుటయ్యాడు. మ్యాక్స్వెల్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన ధవన్.. ఆ తర్వాత మళ్లీ బ�
ఈ ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ప్లేఆఫ్స్కు అధికారికంగా వెళ్లాలంటే మరో గెలుపు కావాలి. అదే సమయంలో మిగతా మ్యాచులన్నీ భారీ తేడాతో గెలిస్తే పంజాబ్కు కూడా ప్లేఆఫ్స
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ వంటి ఆటగాడు జట్టు కోసం ఏమీ చేయలేకపోతున్న తరుణం�
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో ఒక హైదరాబాదీ ఆటగాడు.. స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ను దాటేశాడు. ఒక్క పంత్నేకాదు, పృథ్వీ షా, సంజూ శాంసన్ వంటి స్టార్ ప్లేయర్లను దాటేశాడు. అతనెవరో కాదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడు�
అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా మరో రెండు లీగ్ మ్యాచ్లకు దూరమయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడికి దవాఖానలో పరీక్షలు చేయించగా టైఫాయిడ్ సోకిందని తెలిసింది. దీంతో మిగతా మ్య�
చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్లేఆప్స్ రేసు నుంచి తప్పకుంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై చిత్తుగా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్న జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో 97 పరుగులక�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు కూడా తడబడుతోంది. చెన్నై పేసర్ ముకేష్ చౌదరి అద్భుతంగా రాణించడంతో.. టాపార్డర్ కుప్పకూలింది. ఇషాన్ కిషన్ (6), రోహిత్ శర్మ (18), డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) స్వల్�
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ (18) పెవిలియన్ చేరాడు. సిమర్జీత్ సింగ్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. ఐదో స్టంప్ మీ
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో ముంబైకి కూడా తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (6) పెవిలియన్ చేరాడు. ముఖేష్ చౌదరి వేసిన బంతిని ఆడేందుకు కిషన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడ్�
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై బ్యాటింగ్ కుప్పకూలింది. పిచ్ బౌలింగ్కు అనుకూలించడంతో ముంబై బౌలర్లు అద్భుతంగా రాణించారు. దానికితోడు మ్యాచ్ ప్రారంభమైన కాసేపటి వరకూ కరెంట్ కోత వల్ల డీఆర్�