కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ తడబడుతోంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో బ్యాటింగ్ భారం.. ఫామ్లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (9)పై పడింది. అయితే అతను కూడా సరిగా రాణిం�
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. జిడ్డు ఆట ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ మీదకు రస్సెల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ మీదకు ఆడటానికి విలియమ
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు మరో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు రింకూ సింగ్ (5) మైదానం వీడాడు. నటరాజన్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి అతను అవుటయ్యాడు. నటరాజన్ వేసిన బంతి రింకూ ప్యాడ్లను తాక�
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ సత్తా చాటుతున్నాడు. తను వేసిన మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన అతను.. తన రెండో ఓవర్ చివరి బంతికి కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (15)ను పెవిలియన్ చేర్�
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న నితీష్ రాణా (26) పెవిలియన్ చేరాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. మాలిక్ వేసిన బ�
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ నిలకడగా ఆడుతోంది. ఆరంభంలోనే ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (7) వికెట్ కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాత ధాటిగా ఆడింది. ముఖ్యంగా నితీష్ రాణా భారీ షాట్లతో విరుచు�
సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్లో అద్భుతంగా ఆడిన వెంకటేశ్ అయ్యర్ (7) నిరాశ పరిచాడు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చే
సన్రైజర్స్ హైదరాబాద్తో పోరుకు కోల్కతా నైట్ రైడర్స్ సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయ�
ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లలో అంబటి రాయుడు ఒకడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఈ బ్యాటర్.. తన కెరీర్లో ఎన్నో మరపురాని ఇన్నింగ్సులు ఆడాడు. అలాంటి రాయుడు.. సడెన్గా తన ఐపీఎల్ కెరీర్కు గుడ్బై చె�
ముంబై: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు ఎంపిక చేసే ఇండియన్ జట్టులో దినేశ్ కార్తీక్కు చోటు ఇవ్వాలని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. స్టార్స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ
ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ జట్టు అద్భుతంగా రాణించింది. టాస్ ఓడి బ్యాటింగ్కుద దిగిన ఆ జట్టుకు జానీ బెయిర్స్టో (66), లియామ్లివింగ్స్టన్ (70) భారీ స్కోరు అందించారు. వీళ్�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు మరో వికెట్ కోల్పోయింది. రాహుల్ చాహర్ వేసిన 11వ ఓవర్ చివరి బంతికి యువ ఆటగాడు రజత్ పటీదార్ (26) పెవిలియన్ చేరాడు. ఆ ఓవర్లో ఒక్క భారీ షాట్ కూడా లేకపోవడంతో ఒత్తిడికి
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన కోహ్లీ (20) పెవిలియన్ చేరిన కాసేపటికే.. ఫామ్లో ఉన్న కెప్టెన్ డుప్లెసిస్ (10) పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఐదో ఓ�
భారీ లక్ష్య ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. మంచి టచ్లో కనిపించిన విరాట్ కోహ్లీ (20) పెవిలియన్ చేరాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ రెండో బంతికి అతను అవుటయ్యాడు. రబాడ వేసిన లెంగ్త్ బాల్ను �