ఐపీఎల్ ఆడేందుకు వేలంలో పేర్లు ఇచ్చి తీరా సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి ఉన్నఫళంగా వైదొలిగే ఆటగాళ్లపై బీసీసీఐ విధించే రెండేండ్ల నిషేధం సరిపోవడం లేదని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ రానే వచ్చింది. మండు వేసవిలో ఇంటిల్లిపాదిని అలరించేందుకు అన్ని హంగులతో ఐపీఎల్ ముస్తాబైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ విజయాన్న�
ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే తొలి దశ మ్యాచ్ల వివరాలు వెల్లడి కాగా, కొన్ని రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మిగతా మ్యాచ్ల వేదికలు, తేదీలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 13 న
ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీ (రాజస్థాన్, బెంగళూరు)ల అమ్మకంపై లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ మిస్ఫైర్ అయింది. దీనికంతటికీ ఐసీసీ చైర్మన్ జై షాకు క్రెడిట్ ఇవ్వబోయిన గొయెంకాకు ఐ
భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ �
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి జాక్పాట్ తగిలింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం చేతులు మారనున్న వేళ.. ఈ స్పిన్ మాంత్రికుడి కుటుంబానికి సుమారు రూ. 450 కోట్లు దక్కే అవకాశ
అనుకున్నదే జరిగింది! ఐపీఎల్-19 ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఈ లీగ్ తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్తో పాటు 18వ సీజన్లో కప్పు కొట్టిన డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల అమ్మక�
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరో టైటిల్పై కన్నేశాయి. ఈ లీగ్ ప్రారంభ దశ నుంచి ఆడుతూ అశేషమైన అభిమానగణాన్ని సాధించుకోవడమే గాక సీజన్ సీజన�
ఐపీఎల్లో ఉపయోగించే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై మరో క్రికెటర్ పెదవి విరిచాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపిస్తున్న వేళ తాజాగా దీనిపై భారత స్టార్ ఆల్రౌండర్, ఐపీఎల్
ఐపీఎల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరంభ మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్నదానిపై అనిశ్చితి కొనసాగుతున్నది. లీగ్లో తమ తొలి మ్యాచ్ (ఏప్రిల్ 1) కంటే ముందే అతడు జట్టుతో కలుస్తాడ�
ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్గా వర్ధిల్లుతున్న ఐపీఎల్కు మూలస్తంభంగా భావిస్తున్న మహేంద్రసింగ్ ధోనీ ఆఖరి ఆటకు వేళయైందా? అంటే ఆసక్తికర సమాధానం వినిపిస్తున్నది. ప్రతీ ఐపీఎల్ సీజన్కు ముందు ధోనీ ఈసారి క
నిరుడు దేశవాళీల్లో సత్తాచాటి టీ20 ప్రపంచకప్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి భారత్కు మూడో కప్పును అందించడంలో కీలకపాత్ర పోషించిన ఇషాన్ కిషన్కు మరో బంపరాఫర్ దక్కిం ది. రాబోయే ఐపీఎల్ సీజన్లో అతడు సన్రై�
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందడి మొదలైంది. మరో పది రోజుల్లో మొదలుకానున్న 19వ సీజన్ కోసం జట్లన్నీ అస్త్రశస్ర్తాలతో సిద్ధమవుతున్నాయి. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం ఆయా జట్ల క్రికెటర్లు సన�
ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానులకు శుభవార్త చెప్పింది. బెంగళూరులోని ప్రఖ్యాత చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ�