భారత క్రికెట్ సంచలనం, ఐపీఎల్లో తన మెరుపు బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్న 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని డబుల్�
Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, భారత యువ క్రికెటర్ , ఐపీఎల్ స్టార్ వెంకటేష్ అయ్యర్ మధ్య జరిగిన ప్రత్యేక భేటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన ఇద్ద�
Janhvi Kapoor | ఐపీఎల్ 2026 క్రేజ్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ సోషల్ మీడియాలో ఒక సరదా వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కలిసి ఆడిన గల్లీ క�
మూడు దశాబ్దాల తర్వాత ఐపీఎల్ 2026లో ఈ తరం మేటి బౌలర్ల ముఖాల్లో మళ్లీ అలాంటి హావభావాలే కనిపిస్తున్నాయి. కారణం సరికొత్తగా దూసుకొచ్చిన మరో టీనేజర్ వైభవ్ సూర్యవంశీ!
MS Dhoni : ఐపీఎల్లో ఇక ధోనీ ఆడేది డౌట్గా ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక చెన్నై జట్టు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించిన విషయాలు.. ధోనీ ఫ్యూచర
Pat Cummins: కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్కు 12 లక్షల ఫైన్ పడింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్ సమయంలో స్లో ఓవర్ రేట్ కారణంగా అతనికి జరిమానా విధించారు. ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 82 రన్స్ తేడాతో �
క్రికెట్ ప్రపంచంలో ఫాస్ట్ బౌలర్ల కెరీర్ అనేది గాయాలు, వయస్సు ప్రభావంతో తరచూ ఒడిదుడుకులకు లోనవుతుంటుంది. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఒక పేసర్ తన వేగాన్ని, పదునును కాపాడుకోవడం అంత సులభం కాదు. కానీ, వెట
హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్లో తమ ఆటతో అభిమానులను అలరించాల్సిన కొందరు ఆటగాళ్లు సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్లతో అతి సన్నిహితంగా ఉంటున్నారు. కంటెంట్ క్రియెటర్లతో నిషిద్ధ ప్రాంతాల్లో రీల్స్ చి
రాజస్థాన్ రాయల్స్ సారథి రియాన్ పరాగ్ చిక్కుల్లో పడ్డాడు. పంజాబ్తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో అతడు ఈ-సిగరెట్ తాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవడంతో ఈ ఘటన వె
Prithvi Shaw | భారతదేశంలో ప్రస్తుతం ఐపీఎల్ 2026 క్రికెట్ జోరు ఊపందుకుంది. ప్రతి సాయంత్రం మ్యాచ్లు మొదలయ్యే సమయానికి అభిమానులు టీవీలకు అతుక్కుపోతూ తమ అభిమాన జట్లు, ఆటగాళ్లను ఉత్సాహంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ సీజన్�
ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కు శుభవార్త. భుజం, మోచేయి గాయం కారణంగా సీజన్లో ఆరు మ్యాచ్లకు దూరమైన ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ త్వరలోనే టీమ్తో కలువనున్నాడు.
ఐపీఎల్లో ప్రాతినిధ్యం కోసం నిరంభ్యంతర ధృవీకరణ పత్రం (ఎన్వోసీ) ఇవ్వనందుకు శ్రీలంక క్రికెట్ బోర్డుపై వేసిన కేసును ఫాస్ట్బౌలర్ నువాన్ తుషారా వెనకకు తీసుకున్నాడు. ఎన్వోసీ జారీ విషయంలో కోర్టును ఆశ్ర