IPL: ఆటకు ఆటతో పాటు ఆటగాళ్లకు సంపాదన, అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఈ మెగాటోర్నీలో ఆడేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు అమితాసక్తిని కనబరుస్తారు. ఒకటి, రెండు సీజన్లలో మెరుగైన ప్
ఐపీఎల్లో మరో ఆసక్తికర బదిలీకి రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్కు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ మొత్తానికి ఈ బదిలీ జరుగుతున్నట్లు ఐపీఎల�
ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ వచ్చే యేడాది ఐపీఎల్కు దూరంగా ఉండనున్నాడు. పనిభారం ఎక్కువవడంతో స్టోక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం వెల్లడించింది.
కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) జట్టు మెంటార్గా మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ వ్యవహరించనున్నాడు. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్జెయింట్స్కు మెంటార్గా ఉన్న గంభీర్ తిరిగి కోల్కతా గూటికి చేరుకున్నా�
Gautam Gambhir: లక్నో జట్టుకు గుడ్బై చెప్పాడు మెంటర్ గంభీర్. రెండేళ్లు ఆ ఐపీఎల్ జట్టుకు అతను సేవలు అందించాడు. ఇక రాబోయే సీజన్ నుంచి మళ్లీ కేకేఆర్తోనే పనిచేయనున్నట్లు చెప్పాడు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తాడని ఆ జట్టు డైరెక్టర్ సౌరవ్ గంగ
IPL: అభిమానులకు వినోదం, ఆటగాళ్లకు కోట్లాది కాంట్రాక్టులు, ఫ్రాంచైజీ ఓనర్లకు లాభాల పంట పండిస్తున్న ఈ మెగా టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు సైతం క్యూ కడుతున్న విషయం తెలిసిందే.
ముంబై ఇండియన్స్తో తొమ్మిదేండ్ల అనుబంధానికి బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ ముగింపు పలికాడు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. 2015లో ముంబైతో కలిసిన ఈ న్యూజిలాండ్ పేసర్..సుదీర్ఘ కాలం
భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీస�
Mitchell Starc : ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) మనసు మార్చుకున్నాడు. ఫ్రాంచైజ్ క్రికెట్ కంటే జాతీయ జట్టు(National Team)కే తొలి ప్రాధాన్యం అని చెప్పిన అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League)లో రీ-ఎంట్ర�
జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని చూస్తున్న యువ ఓపెనర్ సాయి సుదర్శన్ కౌంటీ బాటపట్టాడు. దేశవాళీల్లో తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ఏండ్ల సుదర్శన్ కౌంటీ చాంపియన్షిప్లో సర్రే జట్టుతో ఒ�
భారత మాజీ ఆటగాడు, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్.. ఐపీఎల్లో లక్నో జట్టు స్ట్రాటజిక్ కన్సల్టెంట్గా నియమితుడయ్యాడు. ఈ మేరకు గురువారం లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసి
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్టు దిగిందా లేదా అన్నదే లెక్క అన్నట్లు.. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తొలి సిరీస్లోనే తెలుగోడు జెండా పాతేశాడు. దేశవాళీల్లో పరుగుల వరద పారించి 20 ఏండ్ల వయస�