SA20 : ఐపీఎల్ తర్వాత క్రికెటర్లపై కోట్లు కుమ్మరించే దక్షిణాఫ్రికా టీ20 లీగ్ నాలుగో సీజన్ వేలానికి రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న మెగా వేలానికి సన్నాహకాలు చేస్తున్నారు నిర్వాహకులు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ శనివారం కీలక భేటీ కాబోతున్నది. ఐపీఎల్లో గెలిచిన జట్లు నిర్వహించే విజయోత్సవ ర్యాలీలకు పాటించాల్సిన మార్గదర్శకాలు, కొత్త నియమ నిబంధనలపై ఈ సమావే�
Womens T20 League : పొట్టి క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన ఐపీఎల్ పలు దేశాల్లో టీ20 లీగ్స్కు బీజం వేసింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో మనదేశంలో మహిళా క్రికెట్ పురోగతిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మహిళల ప్�
వెటరన్ లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు ఆటలో కొనసాగిన చావ్లా.. శుక్రవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు నెలల పాటు పదిజట్లతో సాగిన ధనాధన్ సమరంలో ఒక్కో మెట్టు అధిగమిస్తూ, ఎదురైన సవాళ్లను దాటుక�
పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఐపీఎల్ ఫైనల్కు వేదికైన నరేంద్రమోదీ స్టేడియంలో ముగింపు కార్యక్రమం అభిమానులను ఆకట్టుకుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియంగా పేరు గాంచిన మోతెరా�
Gujarat Titans: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ ఓటమిని తట్టుకోలేని అభిమానులు స్టేడియంలోనే ఏడ్చేశారు. ఆ లిస్టులో టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ సోదరి కూడా ఉన్నారు. ప్రేక్షుకుల గ్యాలరీలో ఉన్న ఆ
ఐపీఎల్-18లో సమిష్టి ప్రదర్శనతో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్న పంజాబ్ కింగ్స్ మరో స్ఫూర్తివంతమైన ఆటతీరుతో సత్తా చాటింది. లీగ్ దశలో తాము ఆడిన ఆఖరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించి పాయి
ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారైనా మ్యాచ్లు ఇంకా రసవత్తరంగా సాగుతూనే ఉన్నాయి. ఎలాగైనా టాప్-2లో నిలువాలన్న పట్టుదలతో ఉన్న జట్లు ఆ దిశగా పోరాడుతున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్లో సన్రైజర�
ఐపీఎల్లో ఆడిన తొలి సీజన్లో అంచనాలకు మించి రాణించిన యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రెకు బంపరాఫర్ దక్కింది. త్వరలో ఇంగ్లండ్లో పర్యటించనున్న భారత అండర్-19 జట్టులో వీరికి చోటు లభించింది. చ�
IPL | హైదరాబాద్లో జరుగాల్సిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఎందుకు రద్దయ్యాయి..? విజయనగరంలో బయటపడ్డ బాంబు పేలుళ్ల కుట్రకు ఈ ఐపీఎల్ మ్యాచ్ల రద్దుకు ఏమైనా సంబంధాలున్నాయా?
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ముంబై..ఢిల్లీన�
ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ట్రోఫీ నెగ్గిన విజేతలే మళ్లీ మళ్లీ కప్ కొట్టడాన్ని చూసి అభిమానులకు బోర్ కొట్టిందా? 18వ సీజన్లో వాళ్లు కొత్త విజేతను చూడాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్త�