Olympics 2036 : విశ్వశక్తిగా ఎదుగుతున్న భారత్.. ఒలింపిక్ క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. 2036లో విశ్వ క్రీడల ఆతిథ్య హక్కులు దక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఇండియా. అయితే.. మెగా టోర్�
పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు
క్రికెట్లో కొత్త శకానికి నాంది పడిందని ఐసీసీ చైర్మన్ జై షా పేర్కొన్నాడు. దాదాపు 128 ఏండ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్(లాస్ఎంజిల్స్ 2028)లో క్రికెట్ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిట�
‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' (ఐవోసీ) నుంచి కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు అమెరికా రసాయన ఉత్పత్తుల కంపెనీ లంచాలు ఇచ్చిందన్న ఆరోపణలు భారత్లో కలకలం రేపాయి.
Marathan Runner : పారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ (Rebecca Cheptegi)అనూహ్యంగా మరణించింది. రెండు రోజుల క్రితం ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో దవాఖానాలో చేరిన ఆమె కన్నుమూసింద�
రష్యా, బెలారస్ క్రీడాకారులకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) శుభవార్త చెప్పింది. వచ్చే నెల నుంచి పారిస్ వేదికగా జరగాల్సి ఉన్న ఒలింపిక్స్లో పాల్గొనేందుకు గాను పై రెండు దేశాలకు చెందిన పలువురు ఆటగాళ్
Cricket in Olympics | ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో క్రికెట్ పున:ప్రవేశానికి ఆమోదం లభించింది. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్ను చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు మరో ఐదేళ్లలో నెరవేరబోతున్నాయి. లాస్
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.