ఇంధన విక్రయంలో అగ్రగామి సంస్థయైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.13,750 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత పదేండ్లలో ఒ�
అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర రుణ భారంలో ఉన్నాయని ఫిచ్ గ్రూప్నకు చెందిన క్రెడిట్ సైట్స్ కిందటేడాదే హెచ్చరించింది. గత సెప్టెంబర్ 30నాటికి అదానీ గ్రూప్ స్థూల రుణాలు రూ.2.3 లక్షల కోట్లుగా ఉన్నట్టు అంచనా.
Adani Group | ఒక ఎల్పీజీ దిగుమతి టెర్మినల్పై అదానీ గ్రూప్ వెల్లడించిన విషయం వాస్తవం కాదంటూ ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఖండించింది.
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బత్ర సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు వేర్వేరు అత్యున్నత క్రీడా సంఘాలలో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన మూడింటి నుంచి తప్పుకున్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోసీ), ఇంట�
న్యూఢిల్లీ : గంగా నది నుంచి ఆదాయాన్ని ఆర్జించాలని కేంద్రం యోచిస్తున్నది. నీటిని శుద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా త్వరలోనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విక్రయ�
క్రీడా పోటీల్లో రష్యన్ జట్లపై బహిష్కరణ వేటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నిర్ణయం జెనీవా: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు క్రీడలపరంగా భారీ దెబ్బ తగిలింది. అంతర్జాతీయ టోర్నీల్లో రష్యన్ జట్ల�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిన సంస్థలు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1.11 లక్షల కోట్ల మే�
హైదరాబాద్లోనూ ఏర్పాటుచేయనున్న ఐవోసీ న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)..వచ్చే మూడేండ్లకాలంలో విద్యుత్తుతో నడిచే వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10 వేల
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు భారీ ప్రోత్సహాకాలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇవాళ ఓ భారీ ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా సుమారు పది వేల ఈ�
క్యూ2లో రూ.6,360 కోట్ల లాభంన్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరాశాజనక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,360.50 కో�
ఐవోసీ చైర్మన్ అభినందనతిరువనంతపురం: సాధించాలన్న తపన, అంతకు మించిన పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని నిరూపించారు ఆర్య రాజగోపాలన్. తన చదువు కోసం గత 20 ఏండ్లుగా పెట్రోల్ బంకులో శ్రమిస్తున్న తండ్రి కలను ఆమె స
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ 2022బీజింగ్: వచ్చే ఏడాది చైనా వేదికగా జరుగనున్న వింటర్ ఒలింపిక్స్కు విదేశీ ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పూర్తిస్థాయి�