Market Capitalisation | అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు, దేశీయంగా కార్లు, వాహనాల విక్రయాలు పుంజుకోవడంతో దేశీయ స్టాక్స్ మార్కెట్లలో ర్యాలీ కొనసాగింది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.74 లక్ష�
దేశీయ స్టాక్ మార్కెట్లు మూడోరోజూ బుధవారం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్ఠాత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోవడంతో సూచీలు దిగువముఖం పట్టాయి.
ఐపీవో జారీ అయిన తర్వాత మళ్లీ ఏనాడూ ఆఫర్ ధరను చేరకపోవడం మాట అటుంచి, రోజు రోజుకీ తగ్గిపోతున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేరు నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు క్రమేపీ వై�
Sensex | కోర్ ద్రవ్యోల్బణం ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉన్నదంటూ ఆర్బీఐ మరోమారు రెపోరేట్ పెంచుతుందన్న భయాలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 221 పాయింట్లు నష్టంతో ముగిసింది.
తీవ్ర ఆరోపణల్లో కూరుకున్న గౌతమ్ అదానీ గ్రూప్ నుంచి జారీ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్పీవో) సహ పారిశ్రామికవేత్తల అండతో గట్టెక్కింది. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3,276-3,112 ధరల శ�
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.
బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో నమోదిత మదుపరి ఖాతాలు 12 కోట్లకు చేరాయి. గత 148 రోజుల్లో కొత్తగా కోటి మదుపరులు వచ్చినట్టు మంగళవారం ఓ ప్రకటనలో ఈ ప్రముఖ స్టాక్ ఎక్సేంజ్ తెలిపింది. ఈ ఏడాది జూలై 18 నుంచి డిసెం�
స్టార్టప్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పాటు సరళతర ద్రవ్య విధానం కారణంగా అధిక ధరలకు జారీ అయిన ఐపీవోల్లో పెట్టుబడిపెట్టిన ఇన్వెస్టర్లు భారీ నష్టాల్ని చవిచూశారు.
సెన్సెక్స్ 1,457 నిఫ్టీ 427 ఫెడ్ రేటు భారీగా పెరుగుతుందన్న భయాలు న్యూఢిల్లీ, జూన్ 13: పలు ప్రతికూలాంశాల కారణంగా అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్ స్టాక్ సూచీలు కుప్పకూలాయి. అమెరికా ద్రవ్యోల్బణ
8 శాతం పతనమైన షేరు రూ.875 వద్ద ముగింపు షేరుపై విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం నిస్తేజంగా లిస్టయ్యాయి. ప్రభుత్