బంగారంపై పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు పుత్తడి అంటే ఆమడం దూరంలో ఉన్న పెట్టుబడిదారులు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడానికి ఎగబడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నవారు, అధిక మొత్తాల్లో ఉన్న ప్రీమియంలు చెల్లించలేకపోతున్నవారు, పాలసీ అనవసరంగా భావించినవారు.. తమ జీవిత బీమా పాలసీలను సరెండర్ చేస్తూంటారు. మరికొందరు అమ్ముతూ ఉంటారు.
అమాయకులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్ సైబర్క్రైమ్ కోఆర్డ�
గత నెలాఖరుతో ముగిసిన గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి భారీగానే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు (ఐపీవో) వచ్చాయి. అయితే ఇందులో కొన్ని ఆకర్షణీయ స్థాయిలో మదుపరులకు రాబడులను అందించాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఫార్మా విలేజ్ల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ర�
హీరాగోల్డ్లో పెట్టుబడులు పెట్టివారెవరూ భయందోళన చెండాల్సిన అవసరంలేదని, వారికి న్యాయం చేస్తానని ఆ సంస్థ అధినేత నౌహీరా షేక్ హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయను
Byju's | ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎడ్ టెక్ స్టార్టప్ బైజూ’స్ (Byju`s) లోని నలుగురు ఇన్వెస్టర్ల గ్రూప్.. బెంగళూరులోని నేషనల్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది.
Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్ రూ.438.35ను తాకింది.
సీఈవో లేదా యాజమాన్య మార్పుపై ఇన్వెస్టర్లకు ఎటువంటి ఓటింగ్ హక్కులూ ఉండవని ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ స్పష్టంచేసింది. బైజూస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు, యాజమాన్య నియంత్రణ నుంచి వ�
విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే ‘గోల్డెన్ వీసా’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రకటించింది. సిగ్నిఫికెంట్ ఇన్వెస్టర్ వీసా (ఎస్ఐవీ)గా పిలిచే ఈ పథకం కింద విదేశీ ఇన్వ�
Tata Technologies - IPO | 20 ఏండ్ల తర్వాత టాటా సన్స్ అనుబంధ టాటా టెక్నాలజీస్ ఐపీఓకు రావడంతో ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ హోరెత్తింది. రూ.1.56 లక్షల కోట్ల విలువైన షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి.
Gold ETFs | గోల్డ్ ఈటీఎఫ్ లకు మళ్లీ ఆదరణ పెరుగుతున్నది. సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఈటీఎఫ్స్లో రూ.175.3 కోట్ల పెట్టుబడులు పెడితే, అక్టోబర్ నెలలో రూ.841 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.