8 శాతం పతనమైన షేరు రూ.875 వద్ద ముగింపు షేరుపై విశ్లేషకుల భిన్నాభిప్రాయాలు న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం నిస్తేజంగా లిస్టయ్యాయి. ప్రభుత్
దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది
భారతీయ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నద�
ఎల్ఐసీ మెగా ఐపీవోలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ఆఫర్ మార్చి 11న మొదలవుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇతర పబ్లిక్ ఇన్వెస్టర్లకు మరో రెండ్రోజుల తర్వాత ఇష్యూ ప్రారంభమవుతుందని
New year Business Challenges | ప్రస్తుత 2021లో ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని ఆర్జించిపెట్టిన స్టాక్ మార్కెట్కు కొత్త ఏడాదిలో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ద్రవ్యోల్బణం ఒత్తిడులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ కేంద్ర బ్�
న్యూఢిల్లీ : వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, క్లియరెన్సుల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్ఎస్డబ్ల్యూఎస్)ను కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ బుధవార�
ఇన్వెస్టర్లకు సూచనలు న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఇన్వెస్టింగ్ అనేది టీ-20 మ్యాచ్కాదని, టెస్ట్ క్రికెట్లాంటిదని, పట్టువదలని రాహుల్ ద్రావిడ్లా ఇన్వెస్టర్లు వ్యవహరించాలంటూ కొత్తగా విడుదలైన ఒక పుస్తకంలో రచ�