నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ ఐపీవోకి మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. రూ.871 కోట్ల నిధుల సేకరణ కోసం కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 14 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి.
ఒకప్పుడు కేవలం నగలుగానే తెలిసిన బంగారం, వెండి.. ఇప్పుడు అంతకుమించి గొప్ప పెట్టుబడి సాధనాలుగా తయారయ్యాయి. భారత్లాంటి సంప్రదాయ దేశంలోనూ గోల్డ్, సిల్వర్.. ఇన్వెస్టర్లకు అత్యుత్తమ సురక్షిత పెట్టుబడి మార్
ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గత నెల అక్టోబర్లో రూ.1.6 లక్షల కోట్ల నికర పెట్టుబడులను అందుకున్నాయి మరి. అంతకుముందు నెల సెప్టెంబర్లో భారీగా
దేశీయంగా గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు)కు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై రాబడులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో గత నెల సెప్టెంబర్లోనైతే మునుపెన
Labour Codes | నాలుగు లేబర్కోడ్స్ను రద్దు చేయాలని ఈ నెల 9న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి ఆముదా�
రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఆఘమేఘాల మీద లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ మాటలు కోటలుదాటడం లేదు. ఈ భారీ పెట్టు
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు చెందిన పెట్టుబడిదారులు వచ్చే నెల 2 లోగా తమ క్లెయిమ్లను దాఖలు చేయాలని మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సూచించింది. నవంబర్ 23, 2020న కార్వీ స్టాక్ బ్రోకింగ్ను నేషనల్ స్�
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే ఈ హెడ్జ్ ఫండ్స్ సైతం మదుపరుల రాబడులకు వనరులు. ఇవి కూడా రకరకాల ఆస్తుల్లో, మార్కెట్లలో పెట్టుబడులు పెడుతాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్ మధ్య కొన్ని వ్యత్
భారతీయ మదుపరులకు స్థిరమైన పోర్ట్ఫోలియోనే ప్రాధాన్యతగా ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నప్పుడు, అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడైతే దీనికే ఇన్వెస్టర్ల తొలి ఓటు. క
Jupally Krishna Rao | తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ
Stocks | ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా ఇన్వెస్టర్లకు నచ్చకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 197.97 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 23,560 పాయింట్ల వద్ద ముగిసింది.
SBI Report | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని బట్టి తెలుస్తున్నది. గత పదేళ్లలో కొత్త డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 39 రెట్లు పెరిగిందన
సాయి లైఫ్ సైన్సెస్ ఐపీవోకి పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించింది. కంపెనీ జారీ చేసిన షేర్ల కంటే 10 రెట్లు అధిక బిడ్డింగ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. 3,88,29,848 షేర్లకుగాను 3
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మళ్లీ క్షీణించింది. గురువారం మునుపెన్నడూ లేనివిధంగా ఆల్టైమ్ కనిష్ఠానికి దిగజారింది. మరో 8 పైసలు నష్టపోయి తొలిసారి 84.50 వద్దకు చేరింది.