ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించ
ఇంటర్-24 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని మెయిన్ క్యాంపస్లో ఏర్పా�
ఎస్వీజేసీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యే ఆయుధమని విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. వావిలాలపల్లిలోని మెయిన్ క్యాంపస్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్య�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు జయభేరి మోగించారు. రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్ �
TS Inter results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఇంటర్బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేయనున్నారు.
ఒక సమాజానికి విద్య, ఆరోగ్యం రెండూ అత్యంత ప్రధానమైనవి. ఇవి రెండూ ఒకదానిని ఇంకొకటి ప్రభావితం చేస్తాయి. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం విద్య, ఆరోగ్య రంగాలలో ఎంతో ప్రగతి చోటుచేసుకుంది.
ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షల ఫలితాలు తెలంగాణలో చోటుచేసుకున్న నిశ్శబ్ద విద్యావిప్లవాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పాయి. ప్రైవేటు విద్యాసంస్థల వద్దే నాణ్యమైన విద్య లభిస్తుందన్న దశాబ్దాల ఆలోచనా �
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భోజనం, వసతి కల్పించి నాణ్యమైన విద్య అందజేస్తున్న గురుకుల విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలుర కంటే అమ్మాయిలే అత్యంత ప్రతిభ కనబరిచి పైచేయిగా నిలిచారు. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్తో కలి
ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనించింది. గతంతో చూస్తే ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రం�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉండగా.. 11 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాను చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయి
AP Inter Results | రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో హసన్పర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కొర్రె మేఘనా సింధు ఎంపీసీలో 990, ఏ తేజ దీ�