ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరోగమనం వైపుగా పయనించింది. గతంతో చూస్తే ఈ సంవత్సరం ఫలితాలు తగ్గాయి. గతేడాది జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలువగా.. ఈ సారి మాత్రం ప్రథమ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రం�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించారు. జిల్లాలో 27 కేజీబీవీలు ఉండగా.. 11 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యనందిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తాను చాటారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో స్థానిక సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి తమ ప్రతిభను రాష్ట్ర స్థాయి
AP Inter Results | రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను వెల్లడించనున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రతిభ చూపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో హసన్పర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థిని కొర్రె మేఘనా సింధు ఎంపీసీలో 990, ఏ తేజ దీ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్ట
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను హైదరాబాద్లో మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే ప�
క్రికెట్, సినిమాలు, పబ్జీ, యూట్యూబ్, సోషల్ మీడియా.. ఇలాంటి వాటిలో పడిపోయిన చాలా మంది విద్యార్థులు పరీక్షలు దగ్గరపడేకొద్దీ టెన్షన్ పడిపోతారు. అప్పటికప్పుడు చదివేసి పరీక్షల్లో ఫెయిలవుతారు. సప్లిమెంటరీలు �