కమాన్చౌరస్తా, ఏప్రిల్ 24 : ఎస్వీజేసీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యే ఆయుధమని విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. వావిలాలపల్లిలోని మెయిన్ క్యాంపస్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బైపీసీలో ఈ దిలీప్ 438 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాడని చెప్పారు. ఎంపీసీలో టీ లిఖిత్ గౌడ్ 467, ఎంఈసీలో ఏ వినయ్ 488, సీఈసీలో ఎం వైష్ణవి 481, టీ కల్యాణి 466, పీ లిఖిత 466, ఎం స్ఫూర్తి 465, ఎస్ లావణ్య 465, సీహెచ్ తేజ రామ్ 465, కే అక్షర 463, కే కార్తీక్ 463, ఎస్ రక్షిత 463, ఎన్ వర్షిత 463, పీ అనన్య 463 మార్కులు సాధించారన్నారు.
బైపీసీలో ఈ హర్షిత 436, బీ స్ఫూర్తి 435, కే రోహిణి 433, జే పద్మ శ్రీ 433, ఎస్ రిషిత 433 మార్కులు సాధించారన్నారు. అలాగే, సెకండియర్ ఫలితాల్లో జీ గణేశ్ 989, జే సంతోష్ 989, బీ రాహుల్ 989, జీ సాయి భువన 988, జే హర్షిత 987, ఏ అంజు శ్రీ 986, ఎం శ్రీరామ్ 986 మార్కులు సాధించినట్లు చెప్పారు. ఈ విజయాలకు సహకరించిన తల్లిదండ్రులకు ఎస్వీజేసీ డైరెక్టర్లు మహిపాల్, వరప్రసాద్, శ్రీ రామ్ రెడ్డి, హరికృష్ణ, సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.