ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించ
ఇంటర్-24 ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని మెయిన్ క్యాంపస్లో ఏర్పా�
ఎస్వీజేసీ కళాశాలల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉన్నత స్థితికి చేరుకోవాలంటే విద్యే ఆయుధమని విద్యాసంస్థల డైరెక్టర్లు తెలిపారు. వావిలాలపల్లిలోని మెయిన్ క్యాంపస్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్య�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ రాష్ట్ర స్థాయిలోనే టాప్లో నిలిచింద. ఫస్టియర్ ప్రథమలో ఐదు, సెకండియర్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి సంవత్సరంలో కరీంనగర్ జిల్లా నుంచి 15058 మంది పరీక్షకు
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గుంటిపల్లి అశ్విత ఇంటర్ రెండో సంవత్సరం ఎంపీసీ ఇంగ్లిష
TS Inter Results | తెలంగాణ ఇంటర్ ఫలితాల ( Inter Results ) విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల�