నగరంలోని రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో గల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ సోమవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రహరీ, భద్రతా అంశాలను పరిశీలించారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం సంసృతం, తెలుగు పరీక్షలు జరిగాయి. హనుమకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 53 సెంటర్లలో 20,712 మంది విద్యార్థులకు గాను 19,986 మంది ప�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఇంటర్ మొదటి సంవత్సరం రెండో భాష పేపర్-1 పరీక్షకు మొత్తం 34,463 మంది విద్యార్థులకు గానూ 32,878 మంది హాజరుకాగా 1589 మంది గై�
పది,ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ హేమంత్ సూచించారు. కలెక్టరేట్ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ సురేశ్ కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి సంబంధిత శాఖల అ
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. నవంబర్ 14 వరకు ఫీజును విద్యార్థుల నుంచి స్వీకరించాలని ఆయా కాలేజీలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారికి షహీన్ అకాడమీతో కలిసి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సోషల్ డేటా ఇన్షియేటివ్ ఫోరం డైరెక్టర్ ఖలీద్ సైఫుల్లా తెలిపారు.
విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 15న ప్రారంభమైన పరీక్షలు బుధవారం జరిగిన రసాయనశాస్త్రం-2బీ సమాప్తమయ్యా యి.
నేటి నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరిం
ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబ�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అధికారులకు సూ�
Minister Sabitha | మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియ్ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహి