విద్యార్థుల ఏడాది చదువును నిర్దేశించే వార్షిక పరీక్షలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఆరోపణలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు (నిఘా నేత్రాలు) అమర్చాం. విద్యార్థులు ఎలా�
ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163(144) సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పరీక్ష
ఇంటర్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్ఆర్ఎస్పై కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి శుక్రవారం ఆమె వ�
ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని సరోజిని నాయుడు వనిత మహా విద్యాల�
విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత చదువులతోనే పై స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. షేక్పేట్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడె
పోలీసు బందోబస్తు మధ్య ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు చేరాయి. ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు ఆధ్వర్యంలో జనరల్-2, ఒకేషనల్-1 సెట్స్ను నయాబజార్ జూనియర్ కళాశాల కేంద్రంగా ఉన్న స్ట్
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. గత నెలలో ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 22తో ముగిశాయి. దీంతో మార్చి 5 నుంచి 20వరకు జరిగే వార్షిక పరీక్షలపై దృష్టి సారించింది. పరీక్�
వచ్చే నెలలో నిర్వహించనున్న ఇంటర్, పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ
Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పదో తరగతి, ఇంటర్, ఇతర పరీక్షలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా సరిగ్గా విద్యా సంవత్సరం ముగింపు దశలో, పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎ
విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన ఇంటర్మీడియట్ పరీక్షలు సీసీ కెమెరాల నడుమ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణ�
ఖమ్మం జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో పద్మజ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్