ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి కేంద్రాలకు చేరుకొని ప్రశాంతంగా పరీక్షలు రాసే�
ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో 39 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 19,299 మంద
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల �
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నిర్ణయించిన తేదీల వారీగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అందుక
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ సరికొత్త వివాదం రాజుకున్నది. 300 మంది విద్యార్థుల ఫీజులను కాలేజీలు చెల్లించకపోవడం, ఆయా విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం కోల్పోవడం వివాదానికి దారితీసింద�
Inter Hall Tickets | ఇంటర్ వార్షిక పరీక్షల హాల్టికెట్లు ఈ నెల 18న విడుదలకానున్నాయి. విద్యార్థుల హాల్టికెట్లను ఇంటర్బోర్డు కాలేజీ లాగిన్లో పొందుపరుచనున్నది.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణ యం తీసుకున్నది.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి.
పదో తరగతి వార్షిక పరీక్షలను మార్చిలో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి మూడోవారంలో ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్బోర్డు ప్రకటించింది.
ఈ నెల 9 నుంచి 14 మధ్య జరగాల్సిన సీఏ పరీక్షలను చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వాయిదా వేసింది. ఫైనల్, ఇంటర్మీడియెట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిం�
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగ�