ఇంటర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు ఎదురుగా వస్తున్న కారును ఢీకొని, ఆపై పరీక్షలు రాసి ఎదురుగా వస్తున్న మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థుల బైక్ను బలంగా ఢీకొట్టారు
ఇంటర్ వార్షిక పరీక్షల్లో బుధవారం ఒక్కరోజే 13 మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుండగా అధికారులు పట్టుకొని డిబా�
Inter Exams | ఇంటర్ ఫస్టియర్లో పరీక్షలు పెట్టకుండా సెకండియర్కు ప్రమోట్ చేయాలని, సెకండియర్లోనే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని, పాస్ మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వాన
ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్తో కలిసి ఆకస్మిక
Inter Exams | ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చిన ఘటనలు వెలుగుచూశాయి.
మంచిర్యాల జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగాయి. సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు జనరల్ విద్యార్థులు 5776, వొకేషనల్ విద్యార్థులు
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. మొదటి రోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహించగా, ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 కేంద్రాల్లో
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది గంటలకు ఎగ్జామ్ కాగా, అరగంట ముందే నుంచే కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమ�
Inter Exams | ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా రావడంతో ఇంటర్ విద్యార్థినిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. తన తండ్రి డ్రాప్ చేస్తాడేమోనని ఎదురుచూసి చూసి, చివరకు ఆర్టీసీ బస్సులో రావడంతో ఎగ్జామినేషన్ సెంటర్కు 17 నిమిష
Inter Exams | తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రేపట్నుంచి సెండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు హాల్టికెట్ ఉంటేనే అనుమతిస్తామని ఇంటర్బోర్డు ప్రకటించింది. లేదంటే అస్సలు అనుమతించబోమని బోర్డు స్పష్టంచేసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయ
జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి వార్షిక పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్�
మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. సాంఘిక సంక్షేమ గుర
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్
ఇంటర్ మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఇంటర్మీడియేట్ విద్యాశాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 57,353మంది విద్యార్థులు పరీక్షల�