ఈ నెల 9 నుంచి 14 మధ్య జరగాల్సిన సీఏ పరీక్షలను చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వాయిదా వేసింది. ఫైనల్, ఇంటర్మీడియెట్, పోస్ట్ క్వాలిఫికేషన్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించిం�
ఉమ్మడి జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఈ నెల 22న ముగుస్తాయని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు.
జిల్లాలో 16 రోజులపాటు కొనసాగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏడాదిపాటు అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగ�
ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతున్న వేళ విద్యార్థులు, సాధారణ వాహనదారులు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తికాగానే పదో తరగతి పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో బోర్డు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చేతివాచీలు అనుమతి
మండలంలోని లింగనవాయికి చెందిన ఇంటర్ విద్యార్థి ఎస్కే సమీర్కు గురువారం దుఃఖ పరీక్ష ఎదురైంది. అలంపూర్ మండలంలోని లింగనవాయికి చెందిన మహబూబ్బాషా కుమారుడు సమీర్ దేవరకద్ర కళాశాల వసతిగృహంలో ఇంటర్ ద్వి�
బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యా ప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షకు 6,410 మంది విద్యార్థులకు 6,180 మంది విద్యార్థులు హాజరు కాగా, 230 మంది విద్యా
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సజావుగా సాగింది. పర
జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమైనట్లు డీఐఈవో శ్రీధర్సుమన్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ తెలుగు/సంస్కృతంలో (5175/5372) 197, ఒకేషనల్ కోర్సులో (824/894) 70 మందితో కలిపి మొత్తం 267 మంది విద్యార్థులు గైర్హా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషా పరీక్షలు నిర్వహించారు.
Satya Prasad | జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బి.సత్య ప్రసాద్(Satya Prasad) అన్నారు.
“ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. ఈ నెల 5వ తేదీ(బుధవారం) నుంచి రెగ్యూలర్, ఒకేషనల్ ప్రథమ.. 6వ తేదీ (గురువారం) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీతో ముగియన