RBI | ట్యాక్స్ పేయర్స్ సౌకర్యార్థం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా పన్ను చెల్లింపులకున్న పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణనీయంగా పెంచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం వరుస లాభాల్లో కదలాడాయి. అయితే చివర్లో నష్టాలు దెబ్బతీశాయి. ఆఖరిరోజు శుక్రవారం భారీగా క్షీణించాయి. మదుపరులు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. దీంతో ఓవరాల్గా గత వార
Bank of England | బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ (Bank of England) కీలక నిర్ణయం తీసుకున్నది. 16 ఏండ్ల గరిష్ట స్థాయి నుంచి కీలక వడ్డీరేటును తగ్గిస్తూ గురువారం నిర్ణయించింది. 2020 మార్చిలో కొవిడ్-19 తర్వాత వడ్డీరేట్లు తగ్గించడం ఇదే తొలిసారి.
మహిళా మదుపరుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చిన్నమొత్తాల పొదుపు పథకం.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ స్కీం.. వచ్చే ఏడాది మార్చి 31తో దూరం కానున్నది.
SCSS | రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం (ఎస్సీఎస్ఎస్). దీని వడ్డీరేటును 3 నెలలకోసారి కేంద్రం సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుం�
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడనున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరల సూచీ తగ్గుముఖం పట్టడంతో వచ్చే సమీక్షలోనే రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
డిపాజిట్లపై వడ్డీరేట్లు పతాకస్థాయికి చేరుకున్నాయని, స్వల్పకాలంలో ఈ రేట్లు తగ్గే అవకాశం ఉన్నదని ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు. అలాగే రిజర్వు బ్యాంక్ కూడా వడ్డీరేట్లను కూడా ప్రస్తుత ఆర్
వరుసగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరినా.. ఈ ఐదేండ్లు మాత్రం అంత ఈజీ కాదని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ అంటున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రప�