వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గబోవని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయల్ అన్నారు. ఈ ఏడాది ఆఖరుదాకా ఇంతేనన్న ఆయన.. డిసెంబర్ ద్రవ్యసమీ
Gold Rates | రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు కాస్త శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని స్పష్టం చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు కుప్
ఎండల తీవ్రత, కుండపోత వర్షాలు సాధారణ ప్రజానీకానికే కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కూ అసౌకర్యంగానే ఉంటాయి. ఆర్బీఐని అత్యంత ప్రభావితం చేసే అంశాల్లో వాతావరణం ఎప్పటికీ ముందు వరుసలో ఉంటుందన్నది మ�
Credit Card- Personal Loan | ఒక్కోసారి భారీ మొత్తంలో క్రెడిట్ కార్డు బిల్లు చేసినప్పుడు గడువులోపు దాన్ని పర్సనల్ లోన్ గా మార్చుకుంటే వడ్డీతోపాటు ఇతర రుసుముల భారం తప్పుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
మదుపరులకు లాభాలివే సురక్షితమైన పెట్టుబడులను కోరుకునేవారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ఓ చక్కని అవకాశం. ఇందులో మదుపరికి నెలనెలా వడ్డీ చెల్లింపులుంటాయి.
చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం యథాతథంగానే ఉంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1తో మొదలయ్యే త్రైమాసికానికిగాను ఆయా స్కీములపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు ఉండబోవని కేం
రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని చాలా మంది వారి ఆదాయంలో ఆదా చేసుకున్న సొమ్మును భద్రంగా ఉంటుంది..కొంత వడ్డీ వస్తుందన్న ఆలోచనతో బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పత్రాల్లో మదుపు చేస్తుంటారు.
దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 13 శాతం క్షీణించి 32.03 బిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది (2022) ఇదే వ్యవధిలో 36.74 బిలియన్ డాలర్లుగ�
ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మాన�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో చివరి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సిద్ధమైంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో మూడు రోజుల ఈ సమీక్ష మంగళవారం మొదలవ