వడ్డీరేట్లను మూడు బ్యాంకులు తగ్గించాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈఎంఐల భారం నుంచి కాస్త ఉపశమనం పొందనున్న�
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు వడ్డీరేట్లను తగ్గించింది. 9 నెలల తర్వాత అంచనాలకు తగ్గట్టుగానే బుధవారం కీలక వడ్డీరేటుకు పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది. ఈ ఏడాదిలో ఇదే తొలిసారి కావ�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గుచూపారు. ఫలితంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,30
ధరల సూచీ మళ్లీ ఎగబాకడంతో వచ్చే నెల రిజర్వు బ్యాంక్ సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని ఎస్బీఐ తన రిసర్చ్ నివేదికలో వెల్లడించింది. ఆగస్టు నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతం పైకి ఎగబాక
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా విజృంభించాయి. మునుపెన్నడూ లేనివిధంగా పరుగులు పెడుతూ సరికొత్త స్థాయిలను అధిరోహించాయి. మంగళవారం గోల్డ్ రేటు తులం రూ.1,12,750 తాకితే.. సిల్వర్ కిలో రూ.1,28,800 పలికింద
కరూర్ వైశ్యా బ్యాంక్ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10 శాతం కోత పెట్టింది.
మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. దీంట్లో పీఎన్బీ..ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింద�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. కార్లు, మార్ట్గేజ్ రుణాలపై వడ్డీరేటును పావు శాతం తగ్గించింది. రుణ పరిధికి మరింత ఊపునివ్వాలనే ఉద్దేశంతో బ్యాంక్ వడ్డ�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. నూతనంగా గృహ రుణాలను తీసుకునేవారికి అధికం భారం మోపుతున్నది. గృహ రుణాలపై వడ్డీరేటును పావు శాతం పెంచుతూ నిర్ణయం తీస
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
వడ్డీరేట్లను తగ్గిస్తే దేశంలో పెట్టుబడులు పెరగబోవని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా జరిగిన ద్రవ్యసమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూపోతున్న విషయం తెల�
నగదు అవసరాల్లో క్రెడిట్ కార్డులు కొంత వెసులుబాటును, మరికొంత సౌకర్యాన్నిస్తాయి. అయితే వీటిపై నెలకొన్న కొన్ని అపోహలు.. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఫలితంగా అవి వారి ఆర్థిక సామర్థ్యాన్నీ దెబ�
అన్ని బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను త్వరితగతిన తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక ఒకటి సూచించింది. ఈ నెల ఆరంభంలో జరిగిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోర�
దేశంలో అతిపెద్ద హౌజింగ్ ఫైనాన్స్ ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. నూతనంగా గృహ రుణాలు తీసుకునేవారికి వడ్డీరేటును అర శాతం కోత పెట్టింది. దీంతో 7.50 శాతం వార్షిక వడ్డీరేటుతో గృ�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ.. భారత్కు గట్టిగానే తగులుతున్నది. వార్ కొనసాగితే దేశంలో చమురు సంక్షోభమే మరి.