చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చికిగాను బుధవారం ప్రకటించింది. కాగా, వడ్డీరేట్లలో ఏ మార్పూ లేకుండా ఉంచడం వరుసగా ఇది ఏడో త్రైమాసికం. ఇక �
మదుపు, పొదుపులకు ఎన్ని మార్గాలున్నా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. సురక్షిత పెట్టుబడి సాధనాల్లో ఎఫ్డీలు అంత పాపులర్ మరి. అందుకే తరాలు మారుతున్నా.. ఇన్వెస్టర్లలో వీటికుండే గిరా�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. గత నాలుగు సెషన్లుగా భారీగా నష్టపోయిన సూచీలకు బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో తిరిగి �
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేటు కోత నేపథ్యంలో ఆ ప్రయోజనాన్ని తమ ఖాతాదారులకు అందిస్తూ రెపో ఆధారిత వడ్డీరేటును 8.25 శాతం నుంచి 8 శాతానికి బ్యాంక్ కుద�
గృహ, వాహన, ఇతర రుణగ్రహీతలకు శుభవార్త. ఆయా లోన్ల ఈఎంఐలు తగ్గనున్నాయి మరి. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కోత పెట్టింది. రెపోరేటును పావు శాతం (25 �
వరుసగా రెండు పరపతి సమీక్షల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించిన రిజర్వు బ్యాంక్ ఈసారి మాత్రం రేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో �
రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించబోతున్నది. వచ్చేవారంలో జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రకటించనున్న
వచ్చేవారంలో రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించనున్నప్పటికీ నికర వడ్డీ మార్జిన్ 3 శాతం సాధించడంపై గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి. డిసెంబర్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టపోయాయి. వరుసగా రెండు రోజులు లాభపడిన సూచీలు.. శుక్రవారం కూడా అదే ఊపులో ఆల్టైమ్ హై రికార్డు స్థాయిల్లోకి వెళ్తాయనుకున్నారంతా. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి వెళ్ల�
బంగారం ధరలు కొండదిగాయి. గడిచిన నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధరలు శుక్రవారం దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ఆర్థిక గణాంకాలు నిరాశాజనకంగా ఉండటంతో వడ్డీరేట్ల కోత మ�
దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. వరుసగా మూడోరోజూ బుధవా రం కూడా సూచీ లు భారీగా లాభపడ్డాయి. ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూ
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.21,137 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం
బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,809 కోట్ల నికర లాభాన్ని గడించింది.