దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్న
కరోనా మహమ్మారి నేపథ్యంలో తగ్గిన బ్యాంక్ రుణాల వడ్డీరేట్లకు అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లు పడిపోయాయి. అప్పట్నుంచి సంప్రదాయ మదుపర్లు సేఫ్ జోన్లో అధిక వడ్డీ ఆదాయం కోసం అన్వేషి
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం)..మాన్సూన్ ధమాకా ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద గృహ రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు �
వడ్డీరేట్లు తగ్గుతాయి..ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆశించిన వారికి ఈసారి కూడా నిరాశే ఎదురుకావచ్చు. రిజర్వుబ్యాంక్ ఆగస్టు నెల ద్రవ్యపరపతి సమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు లేవని అత్యధిక మంది ఆర్�
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు.. గతకొద్ది నెలలుగా నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో పరుగులు పెట్టిన పసిడి రేట్లు.. ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను రాబోయే రెండు ద్రవ్య సమీక్షల్లోనైతే యథాతథంగానే ఉంచవచ్చని, డిసెంబర్ నుంచి మాత్రం పెంపులకు ఆస్కారం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్
గత నెల ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచినా.. కొన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆకర్షణీయ వడ్డీరేట్లన�
శ్రీరామ్ గ్రూపునకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. గురువారం నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం వరకు సవరి�
గత కొన్ని రోజులుగా భారీగా తగ్గి సామాన్యుడికి ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా పసిడి, వెండి ధరలు పుంజుకోవడంతోపాటు డాలర్కు డిమాండ్ పడిపోవడం వీటి ధరల�
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూలై 1, 2026 నుంచి సెప్టెంబర్ 30లోపు ఈ నూతన వడ్డీరేట్లు అమల్లో ఉండనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్ల�
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. రూ.3 కో ట్ల లోపు ఏడాది నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిం ది.
గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్