రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను రాబోయే రెండు ద్రవ్య సమీక్షల్లోనైతే యథాతథంగానే ఉంచవచ్చని, డిసెంబర్ నుంచి మాత్రం పెంపులకు ఆస్కారం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (బొఫా) సెక్యూరిటీస్
గత నెల ద్రవ్య సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచినా.. కొన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు.. తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ఆకర్షణీయ వడ్డీరేట్లన�
శ్రీరామ్ గ్రూపునకు చెందిన శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్..ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. గురువారం నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం వరకు సవరి�
గత కొన్ని రోజులుగా భారీగా తగ్గి సామాన్యుడికి ఊరట కల్పించిన అతి విలువైన లోహాలు మళ్లీ భగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా పసిడి, వెండి ధరలు పుంజుకోవడంతోపాటు డాలర్కు డిమాండ్ పడిపోవడం వీటి ధరల�
చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. జూలై 1, 2026 నుంచి సెప్టెంబర్ 30లోపు ఈ నూతన వడ్డీరేట్లు అమల్లో ఉండనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్ల�
పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ పలు బ్యాంకులు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు(ఎంసీఎల్ఆర్)ని సవరించి
రిజర్వుబ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్షను శుక్రవారం ప్రకటించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ద్వైమాసిక పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు మెండుగావున్నాయని, లేకపోతే
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించింది. రూ.3 కో ట్ల లోపు ఏడాది నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిం ది.
గత కొన్ని సంవత్సరాలుగా వడ్డీరేట్లను తగ్గిస్తూ వచ్చిన రిజర్వుబ్యాంక్ ఈసారి రుణ గ్రహీతలకు షాకివ్వబోతున్నది. ధరల సూచీ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో వచ్చే నెల మొదట్లో నిర్వహించనున్న ద్రవ్యపరపతి సమీక్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత నెల ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలోని ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీరేట్ల
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే దాదాపు 4 శాతం పుంజుకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణ, ద్రవ్యోల్బణ భయాల నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉ�
మదుపరులకు అన్నివేళలా అత్యంత సురక్షిత పెట్టుబడులుగా ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను చెప్పవచ్చు. అయినప్పటికీ వడ్డీరేట్లు, పన్నుల ఆధారంగా కొన్ని లో-రిస్క్ సాధనాల్లో మరింతగా రాబడులు వచ్చే వీలున్నది. వాటి�
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయంతో తొలుత అమ్మకాలకు మొగ్గుచూపిన మదుపరులు.. అంతర్జాతీయ మార్కె�