ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) గృహ రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును ఒకేసారి 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నది.
రుణగ్రహీతలకు శుభవార్త. గృహ, వాహన, వ్యక్తిగత తదితర లోన్లపై వడ్డీరేట్లు తగ్గబోతున్నాయన్న సంకేతాలను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) రిజ�
చాలాకాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును తగ్గించింది. గత రెండు ద్రవ్యసమీక్షల్లో పావు శాతం చొప్పున అర శాతం కోత పెట్టింది. దీంతో ఆయా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ రుణాలపైనా వడ్డీ�
Donald Trump: ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు చీఫ్ జెరోమీ పావెల్ గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. జెరోమీ పెద్ద లూజర్ అని, వడ్డీ రేట్లను తగ్గించడం లేదని ట్రంప్ విమర్శించా�
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభించనున్నది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ కూడా రుణాలప�
SBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ తీసుకున్న వారికి గుడ్న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం
బ్యాంకు నుంచి వార�
ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐవోబీ) కూడా వడ్డీరేట్లను తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. తగ్గించిన రేట్లు వెంటనే అమలులోకి వచ్చాయని ప�
ఆర్బీఐ రెపోరేటును తగ్గించడంతో అందుకు తగ్గట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్లు కూడా తమ రుణాలపై వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
రిజర్వు బ్యాంక్ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ద్వై-పాక్షిక ద్రవ్యపరపతి సమీక్షను బుధవారం ప్రకటించబోతున్నారు. ఈ సారి సమీక్షలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవ�
వచ్చే నెలతో మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనాల్లో ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ కోతలు పెట్టింది. రాబోయే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతానికే పరిమ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీలు కదంతొక్కడంతోపాటు విదేశీ మదుపరులు నిధులు కుమ్మరించడం సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి.
రాబోయే ద్రవ్యసమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను గట్టిగానే కోత పెట్టవచ్చని ఎస్బీఐ రిసెర్చ్ ఎకోరాప్ తమ తాజా నివేదికలో అంచనా వేసింది. ఈ ఏడాది ఏప్రిల్, జూన్, అక్టోబర్ నె�
సంపాదన ఎంత పెరిగినా.. అప్పుల తిప్పలు మాత్రం తప్పడం లేదు. ఇంటి కోసమో.. కారు కొనడానికో.. వ్యక్తిగత అవసరాలకో రుణాలు తీసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో వడ్డీరేట్ల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉ�