పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
రాష్ట్రంలోని గురుకులాల్లో మృత్యుగోష (Student Suicide)ఆగడం లేదు. నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 8 మంది బలవన్మరణం చెందారు.
హాస్టల్లో ఉండటం ఇష్టం లేదని, వచ్చి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పిన కొడుకుతో రేపు వస్తానని చెప్పాడా తండ్రి. చెప్పినట్టుగా ఆ రోజు వీలుకాకపోవడంతో మరుసటి రోజు వెళ్లాలని అనుకున్నాడు.
నాన్న హాస్టల్లో ఉండటం నాకు ఇష్టం లేదు.. వచ్చి ఇంటికి తీసుకొని పో.. అని ఓ కొడుకు కోరగా.. రేపు వస్తా బిడ్డ అంటూ ఒకరోజు ఆలస్యం చేసిన తండ్రి.. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకున్నాడు (Student Suicide).
వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, ప�
విద్యార్థులు పోటీప్రపంచంలో కష్టపడి చదువుతే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన రాధారపు వైష్ణవి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 4
Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఫస్టియర్, సెకండియర్ రెండు పరీక్షల హాల్టికెట్లు జారీ అయ్యాయి. సీఈసీ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థి ఫస్టియర్లో ఐదు సబ్జెక్టులు, సెకండియర్లో ఐదు సబ్జెక్టుల చొప్పు
Sunil Kumar | పిల్లలకు పరీక్షలుంటే వాళ్లకంటే వాళ్ల తల్లిదండ్రులే ఎక్కువగా కంగారుపడుతుంటారు. వారి నిద్ర, తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పరీక్షకు బయలుదేరేటప్పుడు ఇంటి బయటికి వచ్చి సాగనంపుతారు. పరీక�
చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�