Inter student | అందరు పోలీసులు(Police) క్రౌర్యంగా ఉండరని, వారిలో సైతం మానవత్వం ఉంటుందనే సంఘటనలు పలు మార్లు రుజువు అవుతుంటాయి. ఖాకీలంటే కాఠిన్యమే కాదు, కరుణను సైతం పంచుతారనే ఉదంతం జనగామలో చోటు చేసుకుంది.
ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థికి ఫస్టియర్, సెకండియర్ రెండు పరీక్షల హాల్టికెట్లు జారీ అయ్యాయి. సీఈసీ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థి ఫస్టియర్లో ఐదు సబ్జెక్టులు, సెకండియర్లో ఐదు సబ్జెక్టుల చొప్పు
Sunil Kumar | పిల్లలకు పరీక్షలుంటే వాళ్లకంటే వాళ్ల తల్లిదండ్రులే ఎక్కువగా కంగారుపడుతుంటారు. వారి నిద్ర, తిండి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పరీక్షకు బయలుదేరేటప్పుడు ఇంటి బయటికి వచ్చి సాగనంపుతారు. పరీక�
చదువు ఇష్టం లేక విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్కు చెందిన కిశోర్,సునీత దంపతులు కొన్ని రోజుల క్రితం నర్సాపూర�
ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు
Hyderabad | రైలు(Train )కిందపడి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి(Inter student commits suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
సీనియర్ ఇంటర్ విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్
Hyderabad | విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ ధనదాహం, మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది వద్యార్థ