ఖమ్మం పట్టణంలోని (Khammam) శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. శుక్రవారం ఉదయం ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న డీ. యోగ నందిని (17) అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్లోని తన గదిలో ఉరివే�
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఎస్ఆర్ గాయత్రి కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివరాలు ఇవీ..సూర్యాపేట జిల్లా కిష్టాపురం గ్రామానికి చెందిన బైసు శ్రీనివాసరావు, దేవి దంపతులు
Hyderabad | రైలు(Train )కిందపడి ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి(Inter student commits suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది.
మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
సీనియర్ ఇంటర్ విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్
Hyderabad | విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ ధనదాహం, మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది వద్యార్థ
Sangareddy | ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు.
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
Chandra Babu | కడప జిల్లా బద్వేల్లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక
AP News | ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలైంది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలిక కడప రిమ్స్లో
Inter Student | ఏపీలో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణాలు కొనసాగుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలోని గోపాలపురం సెంచరీ ప్లైవుడ్ వద్ద దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చ�
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం..