ఇంటర్ పరీక్షల భయంతో ఓ యువతి ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.మహాలక్ష్మి, బాపిరాజు
Nagarkurnool | నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేష్(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పలువురు ఎగ్జామ్స్ (Inter Exams) రాయలేకపోతున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యా యి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షను మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6,711 మంది విద్యార్థులు రాశారు. వీరిలో ఇంటర్ విద్యార్థు లు 5,672 మంది ఉండగా ఒకేషనల్ విద్యార్థులు 1,039
Student Suicide | మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని టెకం శ్రీ వర్ధన్గా గుర్తించారు. శ్రీ వర్ధన్ పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో గురువారం రాత్రి ఫ్యాన్కు ఉరి వ�
Inter student suicide | సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాన్కు ఉరేసుకొని ఇంటర్ విద్యార్థిని(Inter student) బలవన్మరణానికి (Suicide) పాల్పడింది.
కఠోరంగా శ్రమి స్తేనే విజయం సాధ్యమవుతుందని, ఇందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ, మాధ్యమిక విద�
నార్సింగిలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థి సాత్విక్ (16) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. లెక్చరర్లు, యాజమాన్యం పెట్టే ఒత్తిడిని తట్టుకోలేక తరగతి గదిలోనే ఉరి వేసుకున్నాడు.
Inter Student Suicide | నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కలిసి వాహనంలో లిఫ్ట
పరీక్ష రాసేందుకు వెళ్లిన ఇంటర్ విద్యార్థి అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది.
inter student murder | నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని లలిత్భాగ్ కార్పొరేటర్ కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని
ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం ధరూర్ మండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్(17 ) జిల్లా కేంద్రంలో రూం అద్దెకు తీసుకొని ప్