Sangareddy | ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు.
హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన దంపతులకు ముగ్గురు కుమార్త
Chandra Babu | కడప జిల్లా బద్వేల్లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక
AP News | ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ విద్యార్థిని బలైంది. తనతో పెళ్లికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలిక కడప రిమ్స్లో
Inter Student | ఏపీలో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణాలు కొనసాగుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలోని గోపాలపురం సెంచరీ ప్లైవుడ్ వద్ద దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చ�
శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-6 గుడిసెలు సుభాష్నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థి అరవింద్ పామర్(17) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ సంతోష్కుమార్ కథనం ప్రకారం..
Inter Student | ఆ బాలికకు చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఆర్థిక సమస్యల కారణంగానే ఆమెకు చిన్నతనంలోనే వివాహం చేయాలని పేరెంట్స్ నిర్ణయించారు. తనకు చదువుకోవాలని ఉందని చెప్పి ఆ బాలిక అధికారులకు మొరపెట్టుక
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్�
Inter Student | రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. పరీక్షల భయంతో బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువముందే మరో విద్యార్థిని కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకేసి�
ఇంటర్ పరీక్షల భయంతో ఓ యువతి ఐదో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎం.మహాలక్ష్మి, బాపిరాజు
Nagarkurnool | నాగర్కర్నూల్ మండలంలోని గుడిపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన చిట్యాల రాజేష్(22) అనే యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పలువురు ఎగ్జామ్స్ (Inter Exams) రాయలేకపోతున్నారు.