ఈ శ్రామ్కార్డుతో రూ. రెండులక్షల బీమా సదుపాయం లభిస్తున్నదని జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ప్రకాశ్కుమార్ అన్నారు. మంగళవారం చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ శ్రామ్కార్డులపై గ్రామస్తులకు �
జూన్ 1 నుంచి కొత్త ప్రీమియం రేట్లు న్యూఢిల్లీ, మే 26: వివిధ రకాల వాహనాలకు థర్డ్ పార్టీ మోటర్ ఇన్సూరెన్స్ ప్రీమియంను కేంద్ర రోడ్డు రవాణా శాఖ పెంచేసింది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రీమియం రేట్ల�
బీమా వ్యాపారానికి ఐడీబీఐ బ్యాంక్ గుడ్బై పలికింది. ఏగస్ ఇన్సూరెన్స్ ఇంటర్నేషనల్ ఎన్వీతో కలిసి ఏర్పాటు చేసిన ఏగస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఏఎఫ్ఎల్ఐ)లో తనకున్న మొత్తం వాటాను ర
నేతన్న బీమా పథకానికి మంజూరు చేసిన మొత్తం29.98 కోట్లు లబ్ధి పొందేవారి సంఖ్య 55,072 హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
యూలిప్ పాలసీలు చాలావరకు మెచ్యూరిటీ దశకు వచ్చేశాయి. పదేండ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ల సమ్మేళనంగా వచ్చిన ఈ పాలసీలు చాలాకాలం తర్వాత కాస్త లాభాలను చూపిస్తున్నాయి. అయితే చెల్లించిన ప్రీమియంల
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు
ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.