నేతన్న బీమా పథకానికి మంజూరు చేసిన మొత్తం29.98 కోట్లు లబ్ధి పొందేవారి సంఖ్య 55,072 హైదరాబాద్, నమస్తే తెలంగాణ;రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఎల్ఐసీని కాపాడుకునేందుకు పోరాటం ఆపబోమని ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఐసీఈయూ) డివిజనల్ ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య చెప్పారు
యూలిప్ పాలసీలు చాలావరకు మెచ్యూరిటీ దశకు వచ్చేశాయి. పదేండ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ల సమ్మేళనంగా వచ్చిన ఈ పాలసీలు చాలాకాలం తర్వాత కాస్త లాభాలను చూపిస్తున్నాయి. అయితే చెల్లించిన ప్రీమియంల
ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు
ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుక
Insurance sector privatisation | కొత్త ఏడాదిలో ప్రభుత్వ బీమా సంస్థలు.. ప్రైవేట్ బాట పట్టనున్నాయి. ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అమ్మేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకోసం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్)
బీమా కొనుగోలులో నిజాలే రక్షఅబద్దాలతో క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం విపత్తు సందర్భాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు బీమాతోనే ఆర్థిక భరోసా. ఈ కరోనా కాలంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందో తెలియని దుస్థితి మర
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద