పలు విభాగాల అప్పగింతకు కేంద్ర సర్కారు అడుగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె.. పాల్గొన్న లక్షల మంది పోస్టల్ పేమెంట్ బ్యాంకులో బ్యాంకింగ్, బీమా విధుల విలీనానికి ఇప్పటి
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�
దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్తుడిని సైబరాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగద�
నాడు వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. ఉపాధి కోసం వలసలు.. అప్పుల బాధలు.. ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. రోడ్డునపడ్డ కుటుంబాలు.. ఇలాంటి సంక్షోభాలను చూసిన కార్మికలోకం, నేడు సంతోషాల వైపు అడుగులు వేస్తున్నది. స్వ
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బ
ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప�
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకను ప్రకటించింది. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు కూడా బీమా పథకాన్ని ఈ నెల 7వ తేదీ(జాతీయ చేనేత దినోత్సవం) నుంచి అమలుచేయను
ఈ నెల 7న నేతన్నకు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో సోమవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో తెలంగాణ పద్మశాలి సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ ఆధ్వర్యంలో
ప్రతి రైతూ బీమా కలిగి ఉండేలా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ స�
రంగారెడ్డి : పార్టీ కోసం పని చేసే వారిని టీఆర్ఎస్ పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కమ్మెట గ్రామానికి చెందిన బ్యాగారి దశరథ ప్రమాదశాత్తు ఇటీవల మరణ
వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్�
నల్లగొండ : పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పార్టీ