ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుక
Insurance sector privatisation | కొత్త ఏడాదిలో ప్రభుత్వ బీమా సంస్థలు.. ప్రైవేట్ బాట పట్టనున్నాయి. ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అమ్మేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకోసం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్)
బీమా కొనుగోలులో నిజాలే రక్షఅబద్దాలతో క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం విపత్తు సందర్భాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు బీమాతోనే ఆర్థిక భరోసా. ఈ కరోనా కాలంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందో తెలియని దుస్థితి మర
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద
శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ యాజమాన్యాన్ని కోరారు. శుక్రవారం హైదరాబ
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్లకు ప్రకటించిన బీమా పథకాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులకు సమాచారం ఇచ్చ
రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటివల్ల జరిగే ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏఐ) కొత్త సైబర్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మ
కరోనా మహమ్మారి నేపథ్యంలో బీమాకు ప్రాధాన్యం ఎంతో పెరిగింది. జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా అన్నింటికీ విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా జీవితాన్�
బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ అనుమతి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశంలో కొవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కరోనా పాలసీలను వచ్చే ఏడాది మార్చిదాకా అమ్ముకోవచ్చని ఇన్సూరెన్స్ సంస్థలకు బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సో�