ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందుకొన్న లబ్ధిదారులు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. వీరికోసం ఏడున్నరేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5,550 కోట్లకు పైగా వెచ్చించింది. 2014-15 నుంచి ఇప్పటివరకు ఏటా సగటున లక్షన్నర శస్త్ర చికి
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
రైతులకు రైతుబీమా తరహాలోనే, నేత కార్మికులకు రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. రైతు బీమా పథకం కింద గుంట భూమి ఉన్న రైతు
ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా సెక్యూరిటీ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి కోసం సమర్పించిందని ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు
Minister Niranjan Reddy | పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని టీఆర్ఎస్ మరోసారి రుజువు చేసింది. వనపర్తి మండలంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది.
ఒమిక్రాన్తో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్కు మరోసారి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బీమా ప్రీమియం ధరలు పెరుగుతుండటం ఒకింత కలవరపెడుతున్నది. దీంతో వీలైనంత త్వరగా పాలసీలు తీసుక
Insurance sector privatisation | కొత్త ఏడాదిలో ప్రభుత్వ బీమా సంస్థలు.. ప్రైవేట్ బాట పట్టనున్నాయి. ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అమ్మేయాలని చూస్తున్న కేంద్రం.. ఇందుకోసం జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్)
బీమా కొనుగోలులో నిజాలే రక్షఅబద్దాలతో క్లెయిమ్ తిరస్కరణకు అవకాశం విపత్తు సందర్భాల్లో మీకు, మీ కుటుంబ సభ్యులకు బీమాతోనే ఆర్థిక భరోసా. ఈ కరోనా కాలంలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆపద వస్తుందో తెలియని దుస్థితి మర
Insurance policy fraud | దేశ రాజధాని ఢిల్లీలో ఇన్సూరెన్స్ పాలసీకి ఓవర్డ్రాఫ్ట్ లిమిట్ పెంచుతామని, కొత్త ఇన్సూరెన్స్ పాలసీ, అధిక లాభాలు వచ్చే పాలసి అని చెప్పి కొందరు కేటుగాళ్లు లక్షల్లో స్కామ్ చేశారు. గత కొద
శ్రీరాంపూర్ : సింగరేణి కార్మికులు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణిస్తే రూ. 40 లక్షల నుంచి 50 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ యాజమాన్యాన్ని కోరారు. శుక్రవారం హైదరాబ
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో హెల్త్ కేర్ వర్కర్లకు ప్రకటించిన బీమా పథకాన్ని కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల ఆరోగ్య కార్యదర్శులు, అధికారులకు సమాచారం ఇచ్చ
రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటివల్ల జరిగే ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ఐఆర్డీఏఐ) కొత్త సైబర్ ఇన్సూరెన్స్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మ