విమానం మిస్సయిన వారికి కూడా.. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు కవరేజీ మార్గదర్శకాలు జారీచేసిన ఐఆర్డీఏఐ న్యూఢిల్లీ, మే 6: త్వరలో అందుబాటులోకి రానున్న ప్రామాణిక దేశీయ ప్రయాణ బీమా పాలసీకి సంబంధించి ఇన్సూరెన్స్ ర�
రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటన న్యూఢిల్లీ, మే 4: వ్యాక్సిన్ వేసుకున్నవారికి బీమా ప్రీమియం చెల్లింపుల్లో రాయితీలు ప్రకటిస్తున్నాయి బీమా కంపెనీలు. ఇప్పటికే పలు సంస్థలు రాయితీలు ప్రకటించగా..తాజాగా �
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల నుంచి రక్షణ ఎవరికైనా సొంతిల్లు చాలా ముఖ్యమైనదే. అది ఓ పెద్ద పెట్టుబడి. ఎంతో ముఖ్యమైన ఈ ఆస్తిని వరదలు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు అల్లర్ల ల్లాంటి ఘ
గ్రామీణుల కోసం పోస్టాఫీసు అద్భుతమైన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎండోమెంట్ పాలసీగా గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్.....
న్యూఢిల్లీ, మార్చి 9: జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళు ఏకంగా 21% పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఐఆర్డీఏఐ వెల్లడించింది. దేశవ�