చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, అనుబంధ రంగాల్లో పని చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, చర్మకారులు, రజకులు, దర్జీలు, చేనేత, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, స్వర్ణకారులు, చిరు వ్యాపారులు, కల్లు గీత, బీడీ, రిక్షా, ప�
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
Health Insurance | కంపెనీ నుంచి ఎలాంటి ఆరోగ్య బీమా సౌకర్యం లేకపోవడంతో తానే రూ.3 లక్షలకు ఓ ప్రముఖ సంస్థ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ( Health Insurance ) తీసుకున్నారు.
MLA Chirumurthy |: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన కుటుంబాలకు అందించే బీమా సౌకర్యం వారి కుటుంబాలకు భరోసానిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
Life Insurance | చాలామంది జీవిత బీమా అనగానే.. ‘ఎంత కడితే, ఎంత లాభం వస్తుంది?’ అని లెక్కలు వేస్తుంటారు. కట్టిన డబ్బులకు తృణమో, ఘనమో చేర్చి వెనక్కి వచ్చేది సిసలైన బీమా అనిపించుకోదు.
Health Insurance | సగటు ఉద్యోగి అల్ప సంతోషి. చిన్నపాటి హైకొస్తే చాలు సంబరపడిపోతాడు. కొద్దిపాటి ప్రశంసకే ఉబ్బితబ్బిబ్బవుతాడు. ఇంట్లో పిల్లల నవ్వులు చూసి లోలోపల మురిసిపోతుంటాడు. నెలకో సినిమా, ఏడాదికో తీర్థయాత్ర. చాలీ
ముంబైలోని అత్యంత సంపన్న గణేశ్ ఉత్సవ కమిటీ జీఎస్బీ సేవా మండల్ భక్తజనం భద్రత కోసం భారీస్థాయిలో రూ.316.40 కోట్ల బీమా తీసుకున్నది. అన్నిరకాల నష్టాలూ ఈ బీమాలో కవర్ అవుతాయని మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్�
వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గ
పలు విభాగాల అప్పగింతకు కేంద్ర సర్కారు అడుగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తపాలా ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె.. పాల్గొన్న లక్షల మంది పోస్టల్ పేమెంట్ బ్యాంకులో బ్యాంకింగ్, బీమా విధుల విలీనానికి ఇప్పటి
స్వరాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకుల్లో అనూహ్యమైన మా ర్పులు చోటుచేసుకొన్నాయని ఎస్సీ సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ న్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే సంజయ్కుమార్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేం�
మరుగున పడిన మగ్గాలకు తెలంగాణ సర్కార్ జీవం పోస్తున్నది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకుగానూ నూతన పథకాలను తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ప్రతి సోమవారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజ�