బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
మండలంలోని పువ్వాడ ఉదయ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న యత్నాన్ని రెవెన్యూ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. పువ్వాడ ఉదయ్నగర్ పంచాయతీ కోయచలక రెవెన్యూ సర్వే న
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అత్యుత్తమ, అధునాతన హంగులతో అన్నదాన, ప్రసాద నైవేద్యాల తయారీలో శుచీశుభ్రతతోపాటు పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు కేంద్ర ఫుడ్ సేఫ్టీ బృందం గుర్తించ
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమంలో చేపట్టే పనులు నాణ్యతాప్రమాణాలతో చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య సూచించారు. బుధవారం పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలో�
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను అందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం ఆమె వికారాబాద్ పట్టణం శ్రీరామ్నగర్కాలనీలోని రేషన్ షాపును.. పట్టణ�
తెలంగాణ అమరవీరుల భవనం పనులను నిర్ణీత సమయంలోగా పూర్తిచేసేలా పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హుస్సేన్సాగర్ ఒడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్�
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈవో రవీందర్ సూచించారు. తలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చ�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
కొత్తగూ డ మండల కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్ను బుధవారం మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యా ర్థులు అస్వస్థతకు గురికావడంతో వారి యోగ క్షేమాలు అడిగి తెలుసు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పోరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, చందారం గ్రామాల్లోని పాఠశాలల�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�
ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రం�
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది. అనుమతులు లేని దవాఖానలను గుర్తిం చి అధికారులు సీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రైవేట్�